Campaign| మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది, పది వార్డులకు చెందిన టీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
Minister Yerrabelli| మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని
Minister Talasani |ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన 31 మంది విద్యార్థులు వరంగల్ నగరంలోని సాఫ్ట్పాత్ సిస్టం సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించారు.
స్నానానికి వెళ్లిన ఓ వృద్ధుడికి గుండెపోటు రావడంతో చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన నారె కిష్టయ్య గంగామాత ఆలయం వద్ద ఉ�
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �
మహబూబ్నగర్ జిల్లా మూసాపేట్ మండలం నందిపేట్ సమీపంలోని గజ్జెలోనిగుట్ట కింద 30 మీటర్ల గుహ, అందులో రాళ్లపై రాతిచిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఇవి తామ్రయుగం నాటి రాతి చిత్రాలని అంచనా వ�
పెట్టుబడుల పేరిట సామాన్యులను మోసం చేసి రూ.903 కోట్ల సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలిస్తున్న ఓ అంతర్జాతీయ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్
Minister Niranjan Reddy| వర్షాల కారణంగా వనపర్తి జిల్లాలో దెబ్బతిన్న చెరువులు, కాల్వల మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్