Minister Jagdish Reddy|తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన విధంగానే మునుగోడు ఎన్నికల్లోనూ ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడం అభినందనీయమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
Campaign|తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
రాష్ట్రంలోని ఐ బ్యాంకులు, ట్రాన్స్ప్లాంట్ సెంటర్లపై అధికారులు నిఘా పెంచనున్నారు. కొత్త కేంద్రాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
Minister Talasani| స్వలాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Munugode Election| రాష్ట్రంలో ముదిరాజ్ల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వైపే మునుగోడు ముదిరాజ్లంతా ఉన్నారని శాసనమండలి సభ్యులు బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.
Minister Niranjan reddy| గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయే వారికి న్యాయపరంగా పరిహారం ఇప్పిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.
Balka Suman|మునుగోడుకు పట్టిన దరిద్రం పోయి అభివృద్ధి జరగాలంటే ముందుగా రాజగోపాల్రెడ్డి శని వదిలిపోవాలని విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు.
CPI Secretary| విజయవాడలో జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభలు జాతీయ రాజకీయాలల్లో పెను మార్పులను తీసుకురానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు.
Murder|నగరంలో తండ్రికొడుకుల దారుణ హత్య కలకలం కలిగిస్తుంది. ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద నివాసముంటున్న తండ్రికొడుకులపై దుండగులు దాడికి పాల్పడి హత్య చేశారు.
గ్రూప్ -1 పరీక్షలను ఈ నెల 16న యథాతథంగా నిర్వహించాలని, అయితే ఆ పోస్టుల్లో ఎస్టీ రిజర్వేషన్లు 10 శాతం అమలు చేయాలనే అంశంపై తాము వెలువరించే తుది ఉత్తర్వులకు కట్టుబడి పరీక్ష ఫలితాలు వెల్లడించాలని హైకోర్టు స్పష్