దేశంలో కొంతమందికే అచ్చేదిన్, అమృత్కాల్ వచ్చిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో మిగిలిన వారికి డబుల్ ఇంజిన్ డిజాస్టర్గా మిగిలిందంటూ ఆదివారం ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో తమ బతుకులు ఎట్లుండెనో తాము మరిచిపోలేదని, కేసీఆర్ సీఎం అయినంక తమ బతుకులు ఎలా మారిపోయాయో అనుభవిస్తున్న తమకు తెలుసునని పలువురు రైతులు పేర్కొన్నారు.
Venkayya Naidu | మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆయనను దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేసింది.
Satish Reddy on Tamilisai | రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాజ్భవన్ గౌరవాన్ని కాపాడాల్సిన గవర్నర్ తమిళిసై.. బీజేపీ రాజకీయ చర్చలో పాల్గొనడం పట్ల టీఎస్ రెడ్కో చైర్మన్ వై సతీష్రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్భవన్ను �
MLA BHUPALREDDY| స్వార్థం, కాంట్రాక్టుల కోసం పార్టీ మారి ఉప ఎన్నికలను తీసుకువచ్చి ప్రజల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని
Minister Gangula Kamalakar| సంస్థాన్ నారాయణపురం : మునుగోడు నియోజకవర్గంలో ఓటర్లు ఎవరైనా పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
బీపీ, షుగర్ బాధితులకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. శనివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి ఈ కిట్లను అందజ�