BRS|టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ప్రకటించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవలో భార్య మృతి చెందింది. జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో భర్త రమేశ్, భార్య అరుణ మధ్య గొడవ జరిగింది.
భారత రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. పొరుగు రాష్ర్టాలు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ అక్కడి ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మహారాష్ట్రలోని సిరొంచ పట్టణ సమీపంలోని ధర్
వానకాలం చివరలో వరుణుడు దంచి కొడుతున్నాడు. నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తున్న వేళ తెలంగాణపై చురుకుగా ఉన్నాయి. ఫలితంగా రెండు రోజులుగా పలు జిల్లాల్లో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి.
యాదగిరీశుడి విమాన గోపురం స్వర్ణతాడపం పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్వర్ణతాపడానికి ముందు చేపట్టిన రాగి తొడుగుల పనులు నెల రోజుల్లో పూర్తికానున్నాయి. ఇందుకుకోసం దేవస్థానం రూ.7 కోట్లు వెచ్చించి 1,100 కిలోల రా�
దేశంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్తో మాత్రమే సాధ్యం. రైతుల బాధలు తెలిసిన ఒకే ఒక నాయకుడు కేసీఆర్. అలాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావటం ఎంతో సంతోషంగా ఉన్నది.
విజయదశమి రోజున మధ్యాహ్నం 1:19కి ఈ దేశ భవిష్యత్ మారే నిర్ణయాన్ని కేసీఆర్ వెలువరించిన్రు. ‘భారత్ రాష్ట్ర సమితి’గా రూపు సవరించుకొని నవ నవోన్మేషంతో ఉరకలెత్తించిన్రు. తెలంగాణను మాత్రమే కాదు, యావద్భారతాన్న�
నిలిచి తీరుతాడు
ఆలోచనతో పరిశీలనతో
అవగాహనతో
గెలిచి చూపిస్తాడు
ప్రయాణం సాగనీ
అవివేకులు గోలపెట్టినా
అసమర్థులు గొడవ చేసినా
సురక్షితంగా సమర్థంగా
లక్ష్యం దిశగా..
BRS| అపర భగీరథుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం తెలంగాణ బిడ్డలందరికీ గర్వకారణమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అన్నారు.