రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయదశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకొంటారని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని తెలంగాణ బ్రాహ్మణ సం ఘాలు, అర్చక సంఘాలు స్వాగతిస్తున్నాయని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ వైఎంసీఏ మద్దతు ప్రకటించింది. బంగారు తెలంగాణ సాధనకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అమోఘమని, ఆయన లక్ష్యసాధనలో విజ యం సాధించాలని ఆకాంక్షించింది.
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వేసే ప్రతి అడుగు విజయ పథమేనని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు.
సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతునిస్తున్నట్టు తెలంగాణ మత్స్యకార సమన్వ య కమిటీ సభ్యుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ చెప్పారు.
పెట్టుబడిదారులకు కొమ్ము కాసే గుజరాత్ నమూనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ నమూనాను దేశ వ్యాప్తం చేస్తామనే నినాదంతో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారు.
2022, అక్టోబర్ 5 దేశ చరిత్రలో నూతన శకానికి నాంది పలకబోతున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాల్లోకి అడుగిడుతున్న తరుణం ఇది. టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారుతున్న రోజు. 75 ఏండ్ల అమృతోత్సవం జరుపుక�
Proceedings| ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు అందజేస్తున్న నిధులతో నాణ్యతతో కూడిన పనులు చేపట్టా లని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను, తీర్పులను అమలు చేయలేదని పేర్కొంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.3,800 కోట్లు విధించడంపై పర్యావరణవేత్తలు, తెలంగాణవాదులు ఆగ�
ఎప్పటికప్పుడు మన చుట్టూ సంభవించే పరిణామాలను గమనిస్తూ అప్డేట్గా ఉంటే దేశమైనా సమాజమైనా చక్కగా, చల్లగా ఉంటది. ఏమరుపాటుగా ఉంటే సమాజం పెద్ద దెబ్బ తింటుంది అని మొన్న వరంగల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మ�
దేశానికి ఇటువంటి పార్టీ అవసరమని కేసీఆర్ కొంతకాలంగా చెప్తూ, ఆ అవసరమేమిటో వివరంగా, గణాంకాలతో సహా పేర్కొంటున్నప్పటికీ మొదట కొంతకా లం ఎవరూ సీరియస్గా తీసుకోలేదు.