తెలంగాణపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ అబద్ధాల ప్రచార పరంపర కొనసాగుతూనే ఉన్నది. శనివారం ఢిల్లీలో ఓ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రగతిపై, టీఆర్ఎస్ పాలనపై అడ్డగోలు వ్యాఖ్య లు చేశార�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ పట్ల చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛన్లు అందజేస్తుండటంతో లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లివిరుస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివా
ఇంటర్ ఫస్టియర్ టాపర్ అక్షర ఇంటికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెళ్లారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో విద్యార్థిని తల్లిదండ్రులు నడుపుతున్న టిఫిన్ సెంటర్లో ఆమెతో కలిసి అల్ప�
Juluru Gaurishankar|హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులుగా జూలూరు గౌరీశంకర్ ను మరోసారి ఎన్నుకున్నారు. శనివారం ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో
Election campaign|మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Yadadri|వరుస సెలవుల నేపథ్యంలో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. దసరా సెలవుల అనంత రం పాఠశాలలు ఈనెల 10 నుంచి పునఃప్రారంభం అవుతుండడంతో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని
Army recruitment rally| జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ గ్రౌండ్ లో అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 31 వరకు రాష్ట్ర స్ధాయి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు.
KCR's decision| మునుగోడు ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థిగా కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించడాన్ని టీఆర్ఎస్ నాయకుడు కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సాగౌడ్ స్వాగతించారు.