Koppula Eshwar | రాష్ట్రంలోని విద్యార్థుల మరణాలన్నీ(Student deaths) ప్రభుత్వ హత్యలేనని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar)ఆరోపించారు. కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస
Sangareddy | కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ వేడుకలకు గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన ప్రచార యాత్రలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్�
Hyderabad | విజ్ఞాన కేంద్రాలుగా విలసిల్లాల్సిన విద్యాలయాలు మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. శ్రీచైతన్య, నారాయణ కార్పొరేట్ ధనదాహం, మార్కుల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఒత్తిడిని తట్టుకోలేక ఎంతో మంది వద్యార్థ
MLA Megha Reddy | కాంగ్రెస్ పాలనలో సామాన్యులకే కాదు, ప్రజాప్రతినిధులకు కూడా కనీస గౌరవం దక్కడం లేదు. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి( MLA Megha Reddy) సెక్రటేరియట్లో (Secretariat) చేదు అనుభవం ఎదురైంది.
Asifabad | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట దిగుబడి రాక.. ఓ రైతు(Cotton farmer) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
Sambasiva Rao | రైతుల పంటలు పండించే భూముల్లో ఫార్మాసిటీ(Pharmacity) ఏర్పాటు చేయడాన్ని సీపీఐ వ్యతిరేకిస్తుంది. గిరిజనుల భూములు వారికే ప్రభుత్వం అప్పగించి ఫార్మాసిటీని జనావాసాలు లేని చోట ఏర్పాటు చేయాలని సీపీఐ తెలంగాణ రా�
Medak | మెదక్ జిల్లాలో(Medak) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్, లారీ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన పిల్లికొట్యాల్ వద్ద జరిగింది.
KP Vivekanand | ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ వారి సంక్షేమానికి బాటలు వేసేందుకు నిరంతరం తాను ముందుండి పని చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు.
Future City | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నికంకుశంగా వ్యవహరిస్తున్నది. భూసేకరణ పేరుతో నిర్బంధకాండ కొనసాగిస్తున్నది. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా రైతుల భూములను లాక్కుంటున్నది.
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కొణిజర్ల మండలం పల్లిపాడులో చోటు చేసుకుంది.
Niranjan | రాజకీయ నాయకులు గానీ, ఇతర కులాలు ఎవరైనా పిచ్చకుంట్ల(Picchakuntla )అనే పదం వాడితే వారిపై క్రిమినల్ కేసులు పెడతాం. ఇందుకు ప్రభుత్వం నుంచి త్వరలో ఉత్తర్వులు కూడా ఇస్తామని రాష్ట్ర బీసీ కమిషన్(BC Commission) చైర్మన్ గోపిశ
Nagarkurnool | కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్థంగా మారింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేక అభాసు పాలైన ప్రభుత్వం.. అరకొరగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం సక్రమంగా నిర్వహించలేకపోతున్�
YS Sharmila | సీఎం రేవంత్ రెడ్డి అదానీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల సూచించారు. అదానితో బిజినెస్ చేయొద్దని తెలిపారు.