Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పాలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపులు, ఢిల్లీ టూర్లకు తిరుగుతుండటంతో రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్థంగా మారింది. అధికారుల అలసత్వానికి అడ్డేలేకుండా పోయింది.
Gurukula schools | బీఆర్ఎస్ పాలనలో ఓ వెలుగు వెలుగిన గురుకులాలు, నేడు సమస్యల సుడిగుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నాయి. జ్ఞానంతో విలసిల్లాల్సిన పాఠశాలలు విద్యార్థుల పాలిట మృత్యు కేంద్రాలుగా మారాయి.
Julurupadu | ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు.
Hyderabad | కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పండ్ల వ్యాపారి(Fruit vendor) బాలుడిపై లైంగిక దాడికి(Assault boy) యత్నించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన కూకట్పల్లిలోని వివేకానందనగర్లో చోటు చేసుకుంది.
Vemulavada | వేములవాడకు(Vemulavada )సీఎం రేవంత్ రెడ్డి(Revanth reddy) వస్తున్న సందర్భంగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు భక్తులకు రాజన్న దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ప్రధాన ద్వారం మూసివేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్
Revanth Reddy | : సీఎం ( Revanth Reddy) నేడు వేములవాడ పట్టణంలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్స సభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా బీఆర్ఎస్(BRS leaders), బీజేపీ నేతలు, మాజీ సర్పంచ�
CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వేములవాడ పట్టణంలో సీఎం పర్యటించిన అనంతరం రాజన్నను దర్శించుకుని పూజలు �
Peddapalli | పెద్దపల్లి(Peddapalli) జిల్లా ముత్తారం మండలంలో పనిచేసే ఆరుగురు పంచాయతీరాజ్ సిబ్బందిని (Panchayat Raj staff) సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు.
Etala Rajender | లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి(NHRC ) ఎంపీ ఈటల రాజేందర్(Etala Rajender) ఫిర్యాదు చేశారు. రైతులను పోలీసు కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని..ఇప్పటికీ పోలీసులు, అధికార పార్టీ నాయకులు భయబ్ర
Harish Rao | నిజనిర్ధారణ(Fact finding) కోసం లగచర్లకు వెళ్లిన మహిళా జేఏసీ నేతలు, సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్�
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో(High Court )ఊరట లభించింది. చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్ను హైకోర్టు ఆదేశించింది. తోటి ఖైదీలతో కాకుండా పట్�
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గెండెపోటుతో( Heart attack) నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన ఖమ్మంలోని ఎంవీపాలెంలో చోటు చేసుకుంది.