మోదీ పాలనలో విదేశీ పెట్టుబడులు(Foreign investment) తగ్గిపోతున్నాయని, భారతదేశంపై నమ్మకం కోల్పోయి అంతర్జాతీయ కంపెనీలు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నాయని , రెడ్కో మాజీ చైర్మన్, బి.ఆర్.ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ �
ఆస్ట్రేలియాలో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. గత పన్నెండు సంవత్సరాలుగా మెల్బోర్న్ నగరంలో రాక్బ్యాంక్ దుర్గ మాత టెంపుల్లో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు.
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.
గ్రేటర్ వరంగల్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో డాక్టర్ విలియం కేరీ 264వ జయంతిని పురస్కరించుకుని విశాల్, రూత్ మంగల్వాడి రాసిన ఆధునిక భారత పితామడు ‘విలియం కేరీ’ అనే పుస్తకం నుంచి క్విజ్ పోటీలు ని�