రాష్ట్ర మంత్రివర్గంలో హెలికాప్టర్ చిచ్చు రేగినట్టు తెలుస్తున్నది. కొంతమందికి మాత్రమే హెలికాప్టర్ వాడుకొనే అవకాశం లభించడంపై మిగిలిన వారు.. తాము మంత్రులం కాదా? హెలికాప్టర్ వాడే హక్కు తమకు లేదా అంటూ మన�
కంచ గచ్చిబౌలిలోని వంద ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు నిప్పులు చెరిగింది. ప్రభుత్వం ధ్వంసం చేసిన ఆ వంద ఎకరాలలో యథాతథ స్థితిని పునరుద్ధరించేందుకు ఓ ప్రణాళికతో ముందుక
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా పుట్టినదే బీఆర్ఎస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షగా ఉండటమే దాని ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉద్ఘాటించారు.
బీఆర్ఎస్ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహిస్తున్న రజతోత్సవ సభ వైపు యావత్ దేశం, కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ ప్రజల్లో న�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఫార్మా భూముల సర్వే ముమ్మరంగా కొనసాగతున్నది. తాటిపర్తి గ్రామంలో ఉన్న ఎడ్ల కంచ భూములను బుధవారం రెవెన్యూ, ఫారెస్టు అధికారుల సమక్షంలో సర్వే చేశారు.
లగచర్ల ఘటన అనంతరం భూసేకరణ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. జహీరాబాద్ నిమ్జ్ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్) కోసం ప్రతిపాదిత భూసేకరణలో మూడు గి�
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలం
రేకొండ గ్రామంలో అతి పురాతనమైన స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి మంత్రి కొండ సురేఖని కోరారు.
సింగరేణి సంస్థ తన 136 సంవత్సరాల సుధీర్ఘ చరిత్రలో తొలిసారిగా ఇతర రాష్ట్రంలో బొగ్గు గనిని ప్రారంభించుకోవడం సువర్ణ అధ్యాయమని, సింగరేణి సంస్థకే కాకుండా యావత్తు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని ఉప ముఖ్యమంత్