వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే, ప్రపంచ నవజాత శిశువుల వారోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ట్రా మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నాలెడ్జ్ సిటీలోని టీ వర్క్స్ సమీపంలో 4వ ఎడిషన్ ప్రీమిథాన్ ది హోపన్ను నిర్వహించి
రాష్ట్రంలో కొత్తగా 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి టీజీ జెన్కో ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. అయితే వీటిలో ఐదువేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్లను ప్రైవేట్ కంపెనీల �
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ గోల్డ్కప్ 2025 -టి20 టోర్నమెంట్ కోసం ఈనెల 23న వరంగల్ జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ర్ట ఉప�
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం హనుమకొండ ఏనుగులగడ్డలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం ఆర్గనైజర్, బీఆర్ఎస్ 8వ డివిజన్ అధ్యక్షుడు పులి విక్రమ్ జెండా ఆవిష్కరించారు.
మావోయిస్టు పార్టీ(Maoist Party) కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా, (Hidma)అతని సహచరి రాజే, మరికొందరిని ఈనెల 15న విజయవాడలో చికిత్స తీసుకుంటుండగా పట్టుకొని బూటకపు ఎన్కౌంటర్ చేశారని మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది.
సమాజ పురోభివృద్ధికి ఆటంకంగా మారిన మూఢవిశ్వాసాలను పారద్రోలడంలో జనవిజ్ఞాన వేదిక చేస్తున్న కృషి అభినందనీయమని బచ్చన్నపేట్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకట్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోలుల విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయొద్దని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.