ఫార్మాసిటీకి ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సీపీఎం నాయకులు అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గురువారం కుర్మిద్ద గ్రామంలో వినతిపత్రం అందజేశారు.
పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ క్యాప్చర్ ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఒకే ఆన్లైన్ యాప్ విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్యూనియన్ సిఐటియు హనుమకొండ జ�
కైస్తవుల ఆస్తుల పరిరణక్షకు 30 సంవత్సరాల తర్వాత మద్రాసు హైకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చిందని హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చి(సీబీసీ) అధ్యక్షుడు తాళ్లపల్లి విజయ్ స్వరూప్ అన్నారు.