Puchalapalli Sundaraiah | పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నామని విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ కమిటీ కార్యదర్శి ఎస్. వినయ్ కుమార్ తెలిపారు.
డాక్టర్ చిన్నారావు వెల్ఫేర్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ దోమన్ చిన్న రావు ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలోని కళామంచ్ ఆడిటోరియంలో 2025 జాతీయ అవార్డులను ప్రకటించారు.
రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవానికి కంపా (కంపన్సేటరీ ఎఫరెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) నిధులతోపాటు హరితనిధికి సంబంధించిన వాటిని కూడా ఉపయోగించుకోవాలని అటవీ శాఖ ప�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామా ల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని మాజీ సర్పంచుల సంఘం జేఏ సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ప్రధాన కార్యద�
తెలంగాణలో పశుసంపద తగ్గింది. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు తగ్గాయి. నాటుకోళ్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతున్నది. కేంద్రం నిర్వహించిన 21వ జాతీయ పశుగణనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2019లో జరిగిన 20వ పశుగణనతో పోలిస్తే
క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సేవలను వినియోగించాలని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపింది. ఏఐ ఆధారిత స్కాన్ ద్వారా హై రిజల్యూషన్ ఇమేజింగ్, �
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి సందర్శనకు ప్రపంచ సుందరీమణులు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం ముందస్తుగా మహిళాసంఘాల నాయకురాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూరులోని చ�
సరస్వతీ పుషరాల్లో అధికారుల తీరుపై భక్తులు, సాధువులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఆదాయం కోసమే చూస్తున్నారని, సామాన్య భక్తుల ఇబ్బందులను పట్టించుకోలేదని మండిపడుతున్నారు. సాధువుల�