బీసీలకు రాజ్యాంగబద్ధంగా సముచిత హక్కులు, వాటా లభించాల్సిందేనన్నది ఈతరం ప్రజా ఉద్యమాల ప్రధాన నినాదమని, ఇందుకోసం సమగ్ర చర్చ, చైతన్యం అవసరమని ఉమ్మడి వరంగల్ జిల్లా జన అధికార సమితి కన్వీనర్ డాక్టర్ పరికిపండ్�
హనుమకొండ కిషన్పురలోని చైతన్య(డీమ్డ్ టు బీ విశ్వవిద్యాలయం) డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షల ఫలితాలను ఉపకులపతి ఆచార్య జి.శంకర్లింగం విడుదల చేశారు.
శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాములను 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ పంపిణీ చేశారు.
కాజీపేట పట్టణంలో ప్రధాన రోడ్డుకు పక్కల ఉన్న చెట్ల కొమ్మలను గత మూడు, నాలుగు రోజుల క్రితం నరికి రోడ్డుపై పడేయడంతో వాహన దారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు.
ఆర్థిక భారం భరించలేమంటూ గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జీపీ ట్రాక్టర్లకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు తాళాలు వేసి ఎంపీఓ ప్రసాద్ అప్పగించారు.