దేశ రక్షణకు పోలీసులు చేసిన త్యాగాలు మరువలేనివని, వారి ప్రాణత్యాగాలతోనే ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల పాత్ర కీలకమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అన�
విధినిర్వహణలో ప్రా ణాలర్పించిన పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి స్ఫూర్తి నిత్యం మనతో ఉంటుందని జోగుళాంబ జోన్ 7 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ అన్నారు. అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎప్పటికీ రుణపడి ఉ�
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాలపై ఇప్పటికే పలు జాతీయ, అంతర్జ
అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే అజెండాగా పరిపాలన సాగించి వెక్కిరించే నోళ్లే ‘వహ్వా’ అనేట్టు చేసుకున్న కేసీఆర్ పాలన ఇవ్వాళ తోటి రాష్ర్టాలకు ఒక అభివృద్ధి నమునాగా నిలిచింది.
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు స్వరాష్ట్రంలో సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన చోటు ఇదేనని, దానికి గుర్తుగా ఈ స్థానంలోనే అమరజ్యోతిని నిర్మించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. ఈ జ్యోతి అమరుల త్యాగాలకు
తెలంగాణ అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో వారి భూమికే కీలకమైనదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అమరుల కుటుంబాలను ఎప్పటికీ మర్చిపోమని, �
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల త్యాగం అజరామరమని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్ల
అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని, వారి త్యాగాలు వెలకట్టలేనివని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా పర
తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామ ని, దేశానికే ఆదర్శంగా నిలిచామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన ప్రగతిని వివరించేందుకే దశా బ్ది ఉత్సవాలను �