అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించ
రాష్ట్ర సాధన పోరులో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
‘తెలంగాణ అమరవీరులకు జోహార్. మీ త్యాగాలను వృథా కానీయం. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శ్వాసగా మీరు బతికే ఉన్నరు. మీ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. మీ కుటుంబాలను గ�
అమరవీరుల త్యాగాలతోనే ప్రత్యేక తెలంగాణ ప్రతిఫలాలు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బాన్సువాడలో నిర్వహించా�
అమరుల త్యాగం అజరామరమని, వారి అమరత్వంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మండలి చీఫ్ విప్ తానిపర్తి భాను ప్రసాద్రావు భావోద్వేగానికి లోనయ్యారు. అమరవీరుల త్యాగాలను సర్మించుకుంటూ వారి ఆశయ సాధన కోస
రాష్ట్ర సాధనలో త్యా గాలు చేసిన అమరులను నాలుగు కోట్ల ప్రజలు ప్రతి రోజు స్మరించుకుంటున్నారని, వారి త్యాగం వెలకట్టలేనిదని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు కొనియాడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం అ�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించు�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల బలిదానాలు తనను కలిచివేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రాణాలకు వెల కట్టలేం అని కేసీఆర్ పేర్కొన్నారు.
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా నా మీద జరిగిన దాడి.. బహుశా ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరిగి ఉండదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అయినా ఏనాడూ బాధపడులేదు. మీ తిట్లే దీవెనలు అనుకన�
CM KCR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది.. ఈ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈ అమర జ్యోతి.. మన గుండెల్లో నిలిచే విధంగా నిర్మించుక
CM KCR | హైదరాబాద్ : తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్