తెలంగాణ (Telangana) ప్రగతిలో అమరుల (Martyrs) త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తె�
తెలంగాణ అమర వీరుల స్మృతి చిహ్నం! అంతర్జాతీయ ప్రమాణాలతో కట్టిన స్మారకం.అమర వీరుల ఆత్మలకు శాంతి చేకూర్చేలా, తరతరాలకు స్ఫూర్తి రగిల్చేలా దీన్ని తీర్చి దిద్దారు. ఫ్లోరింగ్ నుంచి ఐదంతస్తుల ఉపరితలం మీద నిరంత
Traffic Restrictions | హైదరాబాద్ ట్యాంక్బండ్ పరిసరాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్�
హైదరాబాద్లో గురువారం పార్కులు (Public Parks) మూసిఉండనున్నాయి (Closed). తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని (Te
Telangana Martyrs Memorial | తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభానికి సిద్ధమైందని, ఈ నెల 22న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులతో కలిసి మంగళవారం ప్రారం�
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున(జూన్ 22) అమరవీరుల స్మారక స్థూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రారంభ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్ర
ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఇది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను త్యజించిన అమరుల యాదిలో జరిగిన అభివృద్ధి వెలుగులు నేడు రాష్ట్రమంతటా కనిపిస్తున్నాయ�
అమరవీరుల స్మారకచిహ్నం పనులను గడువులోగా పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మాణంలో ఉన్న స్మారకచిహ్నం పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ స�
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతిలో స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ న�
Minister Prashanth Reddy | హైదరాబాద్ : తెలంగాణ ప్రజల మదిలో అమరుల త్యాగాలు నిరంతరం జ్వలిస్తూ ఉండేలా దీపం ఆకృతి వచ్చేలా స్మారకాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ప�
తెలంగాణ అమరవీరుల స్మారకాన్ని జూన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హుస్సేన్సాగర్ ఒడ్డున రాష్ట్ర ప్రభుత
Telangana Martyrs Memorial | హైదరాబాద్ : ఈ ఏడాది జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కానుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన క్లాడింగ్ పనులను త్�