తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతికి నివేదించింద
కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువుర
Mangapeta | మంగపేట గడ్డ ముమ్మాటికీ ఆదివాసీల అడ్డా అని స్పష్టమైంది. మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకే వస్తాయని బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అక్కడి ఆదివాసీల్లో హర్షాతిరేకాలు వ్యక�
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ను తెలుగులో ఇచ్చి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. హైకోర్టులో మొదటిసార�
రాష్ట్ర ప్రభుత్వ కృషితో అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా కోర్టు భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటిని ప్రారంభించుకుంటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్�
రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలి మ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు ని రాకరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని,
MP Avinash Reddy | హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడ ప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
Avinash Bail Petition | వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా పడింది.