గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఆదివారం ఈ పరీక్ష జరగనున్నది. గతంలో ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్�
రాష్ట్రస్థాయి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకాల ప్రక్రియ జరుగుతున్నదని, కొంత గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలి మ్స్ పరీక్షలను వాయిదా వేసేందుకు హైకోర్టు ని రాకరించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని,
MP Avinash Reddy | హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం కడ ప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి వేసిన పిటిషన్పై శనివారం తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
కడప ఎంపీ అవినాశ్రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సీబీఐ వాదనలు విన్నాక కేసును శనివారానికి వాయిదా వేసింది.
Avinash Bail Petition | వైఎస్ వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా పడింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ నిబంధనల వ్యవహారంపై బుధవారం వాదనలు విన్న సుప్రీం కోర్టు, విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్రెడ్డిని పాట్నా హైకోర్టుకు బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఐదు నెలల క్రితమే తెలంగాణ హైకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తుల బదిలీక�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రతీ గురువారం ప్రత్యేక కోర్టు ని�
తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పల్లె నాగేశ్వర్రావు అభినందన సభ ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కార్యక్రమ సమన్వయకర్త, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు చలకాని వెంకట్యాద
Viveka Murder Case | తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి ఊరటనిచ్చింది. ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీ