Viveka Murder Case | వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి విచారణను సీబీఐ వాయిదా వేసింది. వాస్తవానికి మంగళవారం సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరుకావాలని సీబీఐ ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల�
Viveka Murder Case | కడప ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత అవినాష్రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హైకోర్టును కోరింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటి
Telangana High Court | మాజీ మంత్రి(Former Minister) వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court )లో చుక్కెదురయ్యింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను ఎదురొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని సోమవారం వరకు అరెస్టు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
TSLPRB | ఎస్సై, కానిస్టేబుల్ నియమకాలకు సంబంధించి తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని నిర్ణయ�
ప్రతిఒక్కరూ న్యాయా న్ని పొందే హక్కు ఆర్టికల్ 21 కల్పించిందని, పేదలకు న్యాయ సేవాధికార సంస్థ వరంగా మారనున్నదని రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
గ్రూప్-1 పోస్టుల తుది నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. గ్రూప్-1 పోస్టుల భర్తీలో 33.33 శాతమే రిజర్వేషన్లు అమలు చేయాల�
ఎమ్మెల్యేలకు ఎర కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట ఎందుకు హాజరు కాలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మరబెట్టు లక్ష్మీ జనార్దన్ సంతోష్ (బీఎల్ సంతోష్)ను హైకోర్టు మంగళవార�
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీకి హైకోర్టులో భంగపాటు ఎదురైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశ చూపి పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తూ అడ్డంగా దొరికిపోయిన తమ బ్రోకర్లను కాపాడుకొనేందుకు చేసిన
Telangana High court | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు కేసులో పట్టుబడ్డ నలుగురు నిందితుల దర్యాప్తుపై
Ias officer Sri Lakshmi | సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో శ్రీలక్ష్మిని తెలంగాణ హైకోర్టు నిర్దోషిగా పరిగణించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఐ�