గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రకటించింది. ఈ నెల 23న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకునే అంశాలు ఏమీ లేవ
Supreme Court | గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కృష్ణమోహన్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయి
వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్కు హైకోర్టు 4 రోజులపాటు ఎసార్ట్ బెయిల్ మంజూరు చేసింది. సునీల్ తండ్రి అంత్యక్రియలకు ఈ నెల 9, 10 తేదీలు, దశదిన కర్మల్లో పాల్గొనేందుకు ఈ నెల 17, 18 తేదీల్ల�
ఉపాధ్యాయుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. బదిలీలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాఖీ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు తీపికబురు అందిస్తూ.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ట్రాన్స్ఫర్లు చేయాలని నిర్ణయించ�
రాష్ట్ర మానవహకుల కమిషన్కు సివిల్ వివాదాలు, గృహహింస, కుటుంబ, దాంపత్య వివాదాల పరిషార పరిధి లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మానవ హకుల కమిషన్ జారీచేసిన వేర్వేరు ఉత్తర్వులను సవాల్ చేసిన పలు పిటిషన్లపై ప�
వరద బాధితుల సహాయర్థం ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల ఖర్చు వివరాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. బాధితుల గుర్తింపు అనంతరం తీసుకొన్న సహాయక చర్యలు, వాటి వివరాలను అందజేయాలని,
తెలంగాణ హైకోర్టు (Telangana High court) కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే (Justice Alok Aradhe) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ (Governor Tamilisai) ఆయనతో ప్రమాణం చేయించ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరధేను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులకు ఇటీవలనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రాష్ట్రపతికి నివేదించింద
కోర్టు ధికరణ కేసులో ఏపీ అధికారులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి చిట్ఫండ్స్, దాని ఎండీలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మార్చి 21న జారీ చేసిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువుర
Mangapeta | మంగపేట గడ్డ ముమ్మాటికీ ఆదివాసీల అడ్డా అని స్పష్టమైంది. మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకే వస్తాయని బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అక్కడి ఆదివాసీల్లో హర్షాతిరేకాలు వ్యక�
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఓ వ్యాజ్యానికి సంబంధించిన తీర్పు ను తెలుగులో ఇచ్చి, కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పేర్కొన్నారు. హైకోర్టులో మొదటిసార�
రాష్ట్ర ప్రభుత్వ కృషితో అన్ని జిల్లా కేంద్రాల్లో కొత్తగా కోర్టు భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయని త్వరలోనే వాటిని ప్రారంభించుకుంటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.