ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఊరట కల్పించింది. ఈ కేసుల విచారణకు జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ 2019 నవంబర్లో సీబీఐ కోర్టు జారీచేసిన ఉత్తర్వుల�
లింగన్నపేటకు చెందిన జగ్గన్నగారి శ్రీనివాస్రావు మంగళవారం హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి హాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో శ్రీనివాస్రావు అదనపు
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో జోక్యం చేసుకోరాదన్న మధ్యంతర ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం
ఉస్మానియా దవాఖాన భవనానికి మరమ్మతులు చేసినప్పటికీ రోగుల చికిత్స మినహా ఇతర అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది.
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో జరిగన కార్యక్రమంలో మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉజ్జల్ భూయాన్తో ప్రమా�
ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ఆ కేసులో నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకులు మధు, ప్రదీప్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హై
హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెల మేలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ�
తమ కాలేజీలో అనుమతించిన మెడికల్, పీజీ మెడికల్ ప్రవేశాలను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వికారాబాద్లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్
సిర్పూర్కర్ కమిషన్వి ఆరోపణలే కమిషన్ ఇచ్చిన నివేదికంతా తప్పుల తడక నివేదిక మాత్రమే కమిషన్ సమర్పించింది అదే నిజమని సుప్రీం కోర్టు నిర్ధారించలేదు హైకోర్టుకు కేసు విచారణ బాధ్యత దిశ నిందితుల ఎన్కౌంటర�
Justice Santosh reddy | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Justice Santosh reddy) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న