రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆన్లైన్లోనూ విద్యాబోధననకు అనుమతించాలని హైకోర్టు పేర్కొన్నది. కొవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలకు రావడానికి ఆసక్తి చూపని విద్యార్థులు న�
హైకోర్టుకు త్వరలో కొత్త న్యాయమూర్తులు హైకోర్టు సీజే జస్టిస్ శర్మ వెల్లడి హైదరాబాద్, జనవరి 26 : రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు అనుగుణంగా జ్యుడీషియరీ డిస్ట్రిక్స్ను ఏర్పాటుచేస్తామని ప్రధాన న్యాయమూర్తి �
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం విచారణ ఏడోతేదీకి వాయిదా హైదరాబాద్, జనవరి 4 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పలు రక�
జనం గుమికూడకుండా చూడండి ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి రాష్ట్రంలోకి వచ్చేవారికి స్రీనింగ్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కోర్టు తీర్పును గౌరవిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డ�
హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విడుదల కానున్న కొత్త సినిమాల టికెట్ ధరల పెంపునకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు థియేటర్ల యజమానులు చేసుకొన్న దరఖాస్తులను అనుమతించాలని బుధ�
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు మద్యం తా�
తెలంగాణ హైకోర్టుకు ఏడుగురున్యూఢిల్లీ: మూడు హైకోర్టులకు బుధవారం కొత్తగా 14 మంది జడ్జిలు నియమితులయ్యారు. వీరిలో 12 మంది జ్యుడిషియల్ అధికారులు, ఒకరు న్యాయవాది, మరొకరు ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఐటీ�
రంగారెడ్డి జిల్లా కోర్టులు, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 76 మంది జూనియర్ సివిల్ జడ్జిలను హైకోర్టు శనివారం బదిలీ చేసింది. జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు, పోస్టింగ్లకు సంబందించిన ఉత్తర్వులను �
హుస్సేన్సాగర్తోపాటు అన్ని నీటివనరుల్లోనూ వాటి నిమజ్జనం నిషేధం ప్రత్యేక నీటికుంటల్లోనే పీవోపీ విగ్రహాల నిమజ్జనం అవి ఎక్కడున్నాయో అధికారులు ముందే చెప్పాలి ఇతర విగ్రహాల కోసం రబ్బర్డ్యాం ఏర్పాటుచేయ�
రాష్ట్ర హైకోర్టు మొదటి మహిళా సీజేగా రికార్డు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో హైకోర్టు జడ్జిలు శుక్ర
మాటల్లో చెప్పలేకపోతున్నానన్న సీజేఐ ఎన్వీ రమణ హైదరాబాద్తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చీఫ్ జస్టిస్ సీజేఐ దంపతులకు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విందు రేపు యాదాద్రీశుడి దర్శనానికి సుప్రీం కో