న్యూఢిల్లీ: అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈనెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్ను నిలిపివేయాలని హైదరాబాద్కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు వేసిన పిటిషన్ను
వట్టినాగులపల్లి గ్రామం ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతంలో లేనందున జీవో 111ను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో 69 ఆ గ్రామానికి వర్తించదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్నగర్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్ పిటిషన్ వేశారు. 2014లో అన�
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా ఏ విధమైన విగ్రహాలూ ఏర్పాటు చేయరాదన్న ఆదేశాల్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చ
new judges | హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో �
జగన్ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామ పిటిషన్కు నంబరు కేటాయించాలని...
కోర్టును తప్పుదోవ పట్టించడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రిట్ పిటిషన్ దాఖలు చేసి, కోర్టు సమయాన్ని వృథా చేసిన ఓ వ్యక్తికి హైకోర్టు రూ.10 లక్షల జరిమానా విధించింది. జరిమానా మొత్తాన్ని 30 రోజుల్లో ప్రధాని క�
రాష్ట్రంలో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఆన్లైన్లోనూ విద్యాబోధననకు అనుమతించాలని హైకోర్టు పేర్కొన్నది. కొవిడ్ నేపథ్యంలో విద్యా సంస్థలకు రావడానికి ఆసక్తి చూపని విద్యార్థులు న�
హైకోర్టుకు త్వరలో కొత్త న్యాయమూర్తులు హైకోర్టు సీజే జస్టిస్ శర్మ వెల్లడి హైదరాబాద్, జనవరి 26 : రాష్ట్రంలోని కొత్త జిల్లాలకు అనుగుణంగా జ్యుడీషియరీ డిస్ట్రిక్స్ను ఏర్పాటుచేస్తామని ప్రధాన న్యాయమూర్తి �
హైకోర్టుకు నివేదించిన ప్రభుత్వం విచారణ ఏడోతేదీకి వాయిదా హైదరాబాద్, జనవరి 4 (నమసే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పలు రక�
జనం గుమికూడకుండా చూడండి ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోండి రాష్ట్రంలోకి వచ్చేవారికి స్రీనింగ్ టెస్టులు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కోర్టు తీర్పును గౌరవిస్తాం: మంత్రి హరీశ్ హైదరాబాద్, డ�