ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని ఆ కేసులో నిందితుడైన కోనేరు రాజేంద్రప్రసాద్ కొడుకులు మధు, ప్రదీప్ వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై హై
హైదరాబాద్: అమెరికా, యూరప్ దేశాలు వెళ్లేందుకు బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 30 నుంచి ఆగస్టు 14 వరకు ఎలక్ట్రిక్ వాహనాలకు వినియోగించే బ్యాటరీల వ్యవహారంపై విదేశీ
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెల మేలో సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆదివారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇ�
తమ కాలేజీలో అనుమతించిన మెడికల్, పీజీ మెడికల్ ప్రవేశాలను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వికారాబాద్లోని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్
సిర్పూర్కర్ కమిషన్వి ఆరోపణలే కమిషన్ ఇచ్చిన నివేదికంతా తప్పుల తడక నివేదిక మాత్రమే కమిషన్ సమర్పించింది అదే నిజమని సుప్రీం కోర్టు నిర్ధారించలేదు హైకోర్టుకు కేసు విచారణ బాధ్యత దిశ నిందితుల ఎన్కౌంటర�
Justice Santosh reddy | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ రెడ్డి (Justice Santosh reddy) దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం తిరుమల చేరుకున్న
న్యూఢిల్లీ: అమితాబచ్చన్ నటించిన జుండ్ సినిమాను ఈనెల ఆరవ తేదీన ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. అయితే ఆ రిలీజ్ను నిలిపివేయాలని హైదరాబాద్కు చెందిన ఫిల్మ్ మేకర్ నంది చిన్ని కుమార్ కోర్టులో పిటిషన్ �
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్ఎస్యూఐ నేతలు వేసిన పిటిషన్ను
వట్టినాగులపల్లి గ్రామం ఉస్మాన్ సాగర్, హిమాయత్సాగర్ పరివాహక ప్రాంతంలో లేనందున జీవో 111ను ఎత్తివేస్తూ తెచ్చిన జీవో 69 ఆ గ్రామానికి వర్తించదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై నమోదైన కేసు విషయంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2014లో హుజూర్నగర్లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని జగన్ పిటిషన్ వేశారు. 2014లో అన�
సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాల్లో కులమతాలకు అతీతంగా ఏ విధమైన విగ్రహాలూ ఏర్పాటు చేయరాదన్న ఆదేశాల్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చ
new judges | హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ నూతన జడ్జిలతో �