న్యూఢిల్లీ : హైదరాబాద్లోని మణికొండ జాగీర్ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తం భూములపై సర్వహక్కులు త�
సీఎం కేసీఆర్కు మంత్రి వేముల కృతజ్ఞతలు హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైలు మార్గాలపై నాలుగు ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు మంజూరు చేసింద�
హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్తో మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు రూ.50 వేల ఎక్స్గ్రేషియా అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విపత్తుల నివా�
కేంద్రం, నాలుగు రాష్ర్టాలకు మార్గదర్శి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు ఏపీ, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్లోనూ వారికన్నా తెలంగాణలోనే అధిక సాయం నాలుగేండ్లలో 50 వేల కోట్లు పంపిణీ ఆ రాష్ర్టాల్లో 12 వేల కోట్లు దా�
TS govt announces special service medals for best police | విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల మాదిరిగా అత్యుత్తమ సేవలందించే �
నల్లగొండ: జూన్ 2, 2022, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోగా నల్లగొండ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు స్పష్టంగా మార్పు తెలియాలని రాష్ట్ర పురపాలక, ఐటీ, టెక్స్టైల్ శాఖ మంత్రి కె.తారక రామారావు అధ
మంత్రి కేటీఆర్ వాళ్లను బతిమాలలేదు హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అమూల్ సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్�
ఈ ఏడాది విజయవంతంగా పంపిణీ 23 వేలకు పైగా నీటి వనరుల్లోకి విడుదల 72 కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 16 కోట్లతో 6.47 కోట్ల రొయ్యల పంపిణీ ఆరేండ్లలో చేప పిల్లలకు రూ.280 కోట్లు ఖర్చు ఫలితంగా రూ.13 వేల కోట్లకు ఉత్పత్తి
రాష్ట్రాన్ని అభినందిస్తూ లేఖ రాసిన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ కేఎస్ సేథీ సీఎం కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ నాయకత్వం వల్లే అవార్డులు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పంచాయతీరాజ్ �
ప్రణాళిక కాదు.. ఇది పక్కా కుట్ర గోదాములు ఖాళీ చేయరు.. అదనపు గోదాములు తీసుకోరు అదేమంటే గోదాములు ఫుల్గా ఉన్నాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తారు అదనపు గోడౌన్లు తీసుకొనేందుకూ ససేమిరా వ్యాగన్లతో తరలించకు
విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.612.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో
Telangana govt Set up to Haritha Nidhi for protection of plants | హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.