ప్రణాళిక కాదు.. ఇది పక్కా కుట్ర గోదాములు ఖాళీ చేయరు.. అదనపు గోదాములు తీసుకోరు అదేమంటే గోదాములు ఫుల్గా ఉన్నాయని, ధాన్యం కొనలేమని చేతులెత్తేస్తారు అదనపు గోడౌన్లు తీసుకొనేందుకూ ససేమిరా వ్యాగన్లతో తరలించకు
విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ.612.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి ఈ ఏడాది బడ్జెట్లో
Telangana govt Set up to Haritha Nidhi for protection of plants | హరితహారాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు దేశ చరిత్రలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర�
కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనేది లేదంటున్న కేంద్రం నిల్వల పేరుతో బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నది రాష్ట్రంలో రైస్ మిల్లులు మూతపడే ప్రమాదం వరి సాగు ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు వరి వేయటమంటే రైతులు ఉ�
అంగన్ వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి పున : ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
మంత్రి సత్యవతిని కలిసిన సంఘం ప్రతినిధులు హైదరాబాద్, ఆగస్టు 19(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు 30 శాతం ఫిట్మెంట్ అమలుచేసిన సీఎం కేసీఆర్కు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ �
తొలి త్రైమాసికంలో రూ.24 వేల కోట్ల రాబడి పథకాల రూపంలో ప్రజలకే పంపిణీ 63 లక్షల మందికి రూ.7,500 కోట్ల రైతుబంధు ఆసరా పెన్షన్లకు రూ.981 కోట్లు విడుదల 6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీ నూతన పీఆర్సీతో 9 లక్షల కుటుంబా
కొత్త జోనల్ వ్యవస్థతో తొలగిన అడ్డంకులు స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలుచేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి ర�
నర్సింగ్ కాలేజీలకు 720 మంజూరు హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఏర్పాటుచేయాలని నిర్ణయించిన 7 కొత్త మెడికల్ కాలేజీలకు 7,007 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేసింది. పోస్టులను భర్తీచేయడానికి మెడిక�
కొవిడ్ చికిత్స అనుమతి రద్దు ‘ప్రైవేటు’ దందాపై ప్రభుత్వం కఠినచర్యలు ఇప్పటివరకు 22 దవాఖానలపై వేటు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆపదలో వచ్చినవారికి అండగా నిలవాల్సిన ప్రైవేటు దవాఖానలు, ఫీజుల రూపంలో ని�
ఆరోగ్యశ్రీకి తోడైన ఆయుష్మాన్భారత్ అందుబాటులోకి మరిన్ని చికిత్సలు నేషనల్ హెల్త్ అథారిటీతో అవగాహన ఒప్పందం ఉత్తర్వులు జారీచేసిన వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎలాంటి ప్రీమియమూ చెల్లించనవసరం లేదు దేశంల