‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని
రోజురోజుకూ హరించుకుపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్.. వాహన, పారిశ్రామిక కాలుష్యాల వల్ల అస్తవ్యస్తమైన జీవావరణం. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించడం.
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
రక్తపోటు(బ్లడ్ప్రెషర్), మధుమేహం (షుగర్) బాధితులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో నమోదైన ఈ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే మందులు పంపించే �
వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యా�
హైదరాబాద్ : అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరి�
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చిన ఆర్థికశాఖ తాజాగా మరో 3,3
హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. �
హైదరాబాద్ : పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రో�
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రె