హైదరాబాద్ : రాష్ట్రంలో 8వ విడత హరితహారం కింద 19.54 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వివిధ శాఖల అధిక
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొదటి స్థానం టీఆర్ఎస్దే అని తేల్చిచెప్పారు. రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారో
హైదరాబాద్ : వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేందుకు మూడంచెల విధానం అనుసరించాలని సం�
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ్ణారెడ్డి అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, చందుపట్ల బండసోమారం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవ�
Minister KTR | ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష విభజన ఎజెండా కాకుండా అభివృద్ధి వికాసం గురించి మాట్లాడండని కేటీఆర్ సూచించారు. పార్టీ డీఎ
నిర్మల్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. మంత్రి సబిత వెంట విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంచార్జి వీసీ రాహుల్ బొజ్జతో పాటు ఇతర అధికారులు ఉన్నార
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రార
హైదరాబాద్ : పుడమి రక్షణ కోసం ఇషా పౌండేషన్ వ్యవస్థాపకుడు, యోగా గురు సద్గురు జగ్గీ వాసుదేవ్ ఎంచుకున్న మార్గం భావి తరాలకు ఆదర్శంగా నిలవబోతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్క�
తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. ఇందులో భా గంగా కరీంనగర్లో హైదరాబాద్ తరహాలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు చేపడుత
ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే అందరికీ హెల్త్ ప్రొఫైల్ కార్డులు మంజూరుచేస్తామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్ భగీరథ’ విజయాన్ని
రోజురోజుకూ హరించుకుపోతున్న అడవి, పెరుగుతున్న కాంక్రీట్ జంగల్.. వాహన, పారిశ్రామిక కాలుష్యాల వల్ల అస్తవ్యస్తమైన జీవావరణం. భూభాగంలో 33 శాతం ఉండాల్సిన అడవి అంతరించిపోయే పరిస్థితి దాపురించడం.
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలో మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రూ. 200 లోపు ఎంఆర్పీ ఉన్న 180 ఎంఎల్�
రక్తపోటు(బ్లడ్ప్రెషర్), మధుమేహం (షుగర్) బాధితులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో నమోదైన ఈ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే మందులు పంపించే �