భారీ వర్షాల నేపథ్యంలో సీజన్ వ్యాధులపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నది. పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్య�
తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతకార్మికులకు రూ.15వేల చొప్పున ఎక్స్గ్రేషియా మంజూరైనట్టు తెలంగాణ టాడీ టాపర్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ సెక్షన్ అధికారి పాముకుంట్ల రవీందర్గౌడ్ ఆదివారం ఒక ప్రకట
ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ తొలిమెట్టు అనే కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుంచి 5 త�
ఉమ్మడి రాష్ట్రంలో ఛిద్రమైన కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోస్తున్నది. సబ్బండ వర్గాలకు వివిధ పథకాలతో ఉపాధికి బాటలు వేస్తున్నది. ఉన్నచోట పని కల్పించడంతో వలసెళ్లిన వారందరూ తిరిగి పల్లెబాట పడుతున్న
రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎనర్జీ ఎఫీషియన్సీ సొల్యూషన్ లిమిటెడ్
జిల్లాలో మరో రెండు మండలాలు పురుడు పోసుకున్నాయి. 16 గ్రామాలతో కుకునూరుపల్లి, 10 గ్రామాలతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్ మండల కేంద్రాలుగా ఏర్పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చ
మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేందుకు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న సమయంలో మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అప్పటివరకు అధిక జనాభా ఉన్న ఇనుగుర్తి గ్రామం మండలకేంద్రంగా ఏర్పాటవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. �
దివ్యాంగుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దివ్యాం�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వేల పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. తాజాగా విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 �
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనల్లో సవరణ చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీవో 58లో సవరణలు చేపట్టారు. ఉద్యోగానికి అశక్తుడైన లేదా మరణించిన సీపీఎస్ ఉద�
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ.. తెలంగాణ సర్కారుతో దోస్తీ కట్టింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్స్, ఇంజినీరింగ్ సంస్థల కోసం టెక్నాలజీ ఆధారిత లాబొరేటరీల అభివృద్ధికిగా�