రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పేద ప్రజలకు స్పెషాలిటీ వైద్యసేవలను చేరువ చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయ సాధన దిశగా మరో ముందడుగు పడింది. కొత్తగా మరో ఎనిమిది మెడికల్ కాలేజీల ఏర్పా�
సమైక్య రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి పాలకుల వివక్షతతో ఆకలి చావులు, ఆత్మహత్యలకు బలైన చేనేత కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దుబ్బాక ప్రాంతంలోనే సుమారు వంద మందికి
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. నార్మల్ డెలివరీ చేస్తే వైద్య సిబ్బందికి రూ.3 వేలు ప్రోత్సాహకం అందించనున్నది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. స�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నదని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో భూమికి బరువయ్యేంతా పంట పండిందని, రైతులు పండించిన పంటను కొనే బాధ్�
యువతకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా దశలవారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. ఇప్పటికే 49,428 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. తాజాగా మరో 53 డివిజనల్ అకౌంట్స్ ఆ�
సర్కారు దవాఖానను ఆశ్రయిస్తున్న రోగులు సంఖ్య రోజురోజుకూ మెరుగు అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు దవాఖానలను బలోపేతం చేసే దిశగా సర్కారు అన్ని రకా ల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నారు. �
కొత్త స్టార్టప్లను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రారంభమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్కు విశేష స్పందన
నాడు వస్త్ర పరిశ్రమ కుదేలు.. ఆగమైన నేతన్నలు.. ఉపాధి కోసం వలసలు.. అప్పుల బాధలు.. ఆకలిచావులు.. ఆత్మహత్యలు.. రోడ్డునపడ్డ కుటుంబాలు.. ఇలాంటి సంక్షోభాలను చూసిన కార్మికలోకం, నేడు సంతోషాల వైపు అడుగులు వేస్తున్నది. స్వ
రాష్ట్రంలో ఈ ఏడాది ఉచిత చేపపిల్లల పంపిణీకి రం గం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లాలవారీగా టెండర్ల ప్ర క్రియ పూర్తి కావడంతో ఈ నెల రెండో వారం నుంచి పంపిణీ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సీజన్లో సుమ�
భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీబీనగర్ మండలం
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బ
ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప�
నాలుగు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా గోదావరి మహోగ్ర రూపం దాల్చింది.. గ్రామాలను నదినీ ఒక్కటి చేసింది.. వేలాది గృహాలను ముంచింది.. పంట పొలాలను కబళించింది.. వరదల కారణంగా 16,044 కుటుంబాలు ప్రభావితమయ్యాయి.. సీఎం కేస
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న రోడ్లకు మహర్దశ రానుంది. పెరుగుతున్న జనాభాను, ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరాల కోసం రోడ్లను విస్తరించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధ�
కులమతాలతో తమకు పట్టింపులు లేవని సకల జనుల సంక్షేమమే ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్, హైదరాబాద్లో 60మందికిపైగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ముదిరాజ్ సంఘం నాయకు�