CS Somesh Kumar | ప్రజా సేవ చేసేందుకు నియమితులైన అధికారులు మంచి ఆశయంతో ముందుకు సాగితే అద్భుతాలు సృష్టించవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. డాక్టర్ మర్రి
Minister Harish Rao | పేదలకు, గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. భవిష్యత్లో సిద్దిపేటకు నేచురోపతి
Central Medicine Stores | రాష్ట్రంలో 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్(సీఎంఎస్) ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్యారోగ్య శాఖ జారీ చేసింది. ఒక్కో స్టోర్కు రూ. 3.60 కోట్ల చొప్పున
Minister KTR | తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయంతో పాటు తెలంగాణ అమరవీరుల స్మారక
Woman Empowerment | సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాటు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని
NIMS | తాను పునర్జన్మ పొందిన రోజే తన నిజమైన పుట్టిన రోజుగా భావించిన హుస్సేన్.. ఇవాళ నిమ్స్లో బర్త్ డే వేడుకలను నిర్వహించుకుని కృతజ్ఞత చాటుకున్నాడు. హుస్సేన్కు గతేడాది నిమ్స్ వైద్యులు ఆరోగ్య శ్రీ ద్
Minister KTR | రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర �
ఆదివాసీ, బంజారా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నం. పోరాట పటిమ, గొప్ప చరిత్ర వీరి సొంతం. ఆ తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది తె�
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప ప�
వందల ఏండ్ల చరిత్ర కలిగిన పిల్లలమర్రి మహావృక్షాన్ని పార్లమెంట్ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ సందర్శించారు. సోమవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ
హైదరాబాద్ : తెలంగాణలో గొప్పగా నిర్వహించే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణులు బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకోవాల
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు
కరోనా కాలానికి ముందు జాతీయస్థాయిలో జరిగిన పలు సర్వేలతో పాటు ‘నేషనల్ అచీవ్మెంట్' సర్వే విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లేవని తేల్చడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.