హైదరాబాద్ : రాష్ట్రంలో విస్తరిస్తున్న డెండీ, సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేసింది. జీహెచ్ఎంసీతో పాటు ఇతర మున్
భావి భారత పౌరులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ‘గురు’తర బాధ్యతను నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులకు తగిన గుర్తింపు దక్కింది. సోమవారం టీచర్స్డేను పురస్కరించుకొని ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఉమ్మడి జ
రంగారెడ్డి జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ షురూ అయ్యింది. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి చెరువులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి చేప పిల్లలను వదిలి శ్రీకారం చుట్టారు. మత్స్యకారుల అభ్
మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు? తెలంగాణ ఈఎన్సీ లేఖ హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రిజర్వాయర్ల నిర్వహణపై తెలంగాణ చేసిన విజ్ఞప్తులను నదీ యాజమాన్య కమిటీ (ఆర్ఎంసీ) పట్టించుకోలేదని తెలంగాణ ప్రభుత్వం �
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�
కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతున్నదని మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మర్కూక్ మండలంలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎ�
తెలంగాణను కారు చీకట్లలోకి నెట్టే కుట్ర వెలుగుల తెలంగాణ చూసి ఓర్వలేని తనం ఉచిత విద్యుత్తుకు అడ్డుపుల్ల వేసే యత్నం మీటర్లు పెట్టనంటే ఇలా కక్ష సాధిస్తారా? కేంద్రం హుకుంపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరా�
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణా
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పర్చేందుకు తెలంగాణ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు రుణాలు మంజూరు చేస్తున్నది. సభ్యుల ఆర్�
పీజీ కోర్సు పూర్తయిన 28 మందికి పోస్టింగ్ ఏడాదిపాటు సేవలందించనున్న యువ వైద్యులు మెడికల్ కళాశాల మంజూరు నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు ఖమ్మం సిటీ, ఆగస్టు 25: ఖమ్మంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్ర�
వివాదాస్పద నిర్ణయాలతో తరచూ వార్తల్లోకెక్కుతున్న తెలంగాణ యూనివర్సిటీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా తీసుకుంటున్న హడావుడి నిర్ణయాలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారడంతో పాట�
వ్యవసాయం తర్వాత అత్యధికులు ఆధారపడిన చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. అన్నదాతలకు రైతుబీమా పథకం అమలు చేస్తున్నట్లుగానే నేత కార్మికులకు ‘నేతన్న బీమా’ను తీసుకొచ్చింది. చేనేత, మరమగ్గ
దవాఖానల్లోని పారిశుధ్య కార్మికులకు రూ.15,600 పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికీ వర్తింపు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ సర్కార్ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 24 : ప్రభు త్వ దవాఖానల్లో పనిచేసే పారిశుధ్య కార�