వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్దారుల సంఖ్య లక్ష దాటింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 92,171 మందికి పింఛన్ అందుతుండగా.. కొత్తగా మరో 25,121 మందికి ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసింది. దీంతో మొత్తం జిల్లాలో 1,17,292 మందిక
రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖల్లో పెద్ద ఎత్తున కొలువుల బొనాంజా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల భర్తీకి సైతం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ఖాళీల వివరా
హైదరాబాద్ : 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వె�
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగా
హైదరాబాద్ : జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపా
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవాన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మధుసూద
తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందిన ఇద్దరు గీత కార్మికుల కుటుంబీకులతోపాటు గాయపడిన 9 మంది కార్మికులకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,85,000ను మంజూరు చేసింది
రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నుంచి కొత్తగా పది లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకొన్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పింఛన్లు ఇస్తున్నారు.
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకోసం ‘నేతన్న బీమా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం శ్రీకారం చుట్టింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖల మంత్రి కే తారకరామారావు వర్చువల్గా ఈ
రెండు వందల ఏండ్ల బ్రిటిష్ సామ్రాజ్య పతనానికి ఉత్ప్రేరకమైంది ఒక చరఖా.. స్వాతంత్య్ర మహోద్యమానికి విజయ పతాకయై సారథ్యం వహించింది చరఖా.. శాంతి కోదండాన్ని ధరించిన మహాత్ముడు రక్తపు బొట్టు చిందించకుండా సాగించ�
చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో టై అండ్ డై చీరల ఉత్పత్తిదారుల సం�
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) నేత కార్మికులకు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్�
తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చేనేత కార్మికుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార�
రాష్ట్రంలోని అనాథ పిల్లలంతా ఇకపై సర్కారు బిడ్డలు(స్టేట్ చిల్డ్రన్స్) అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. విధి వంచితులను మానవీయ కోణంలో ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని శనివారం ప్రెస్�
చేనేత, మరమగ్గాల కార్మికులు, అనుబంధ కార్మికులు మరణిస్తే వారి కుటుంబాలకు బాసటగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా తరహాలో ప్రవేశపెడుతున్న నేతన్నబీమా పథకాన్ని ఆదివారం మంత్రి కే తారకరామారావు ప�