వ్యక్తులకు, సంస్థలకు వడ్డీలేని రుణాలు ఇచ్చేలా బ్యాంకింగ్ చట్టాల్లో సవరణలు చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఫెడరల్ షరియట్ కోర్టు (ఎఫ్ఎస్సీ) గురువారం ఆదేశించింది. 2027 డిసెంబర్ నాటికి వడ్డీరహిత బ్యా�
హైదరాబాద్ : అమెరికాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న తమ ప్రధాన కార్యాలయం తర్వాత టెక్ దిగ్గజం గూగుల్ 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన రెండవ అతిపెద్ద క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరి�
ఉద్యోగ ఖాళీల భర్తీని శరవేగంగా పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్తను ప్రకటించింది. ఇప్పటికే తొలివిడతగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతినిచ్చిన ఆర్థికశాఖ తాజాగా మరో 3,3
హైదరాబాద్ : గవర్నర్ వ్యవస్థ వద్దని ఎప్పట్నుంచో డిమాండ్ ఉందని, ఆ వ్యవస్థ అసరమే లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. �
హైదరాబాద్ : పాడి పరిశ్రమ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాడి పరిశ్రమ రంగాన్ని ప్రో�
ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రె
ఎంజీఎంలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తక్షణం నివేది�
ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్'. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమా ప్రదర్శించే థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టిక
సొంత జాగా ఉండి ఇండ్లు నిర్మించుకోవాలనుకొనే పేదలకు ఏప్రిల్ నుంచే ప్రభుత్వం రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తుందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల నుంచే అర్హులందరిక�
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం