సెంట్రల్ లండన్లోని భారత హై కమిషన్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే(టాక్) ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు భారత హై కమిషనర్ పె�
మలేషియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో శనివారం జరుగనున్న తెలంగాణ 12వ ఆవిర్భావ సంబురాలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దీనికోసం రెండు నెలల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పో
తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ వేడుకలను మలేషియాలోని మా ట్రేడ్ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 6న అట్టహాసంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా(బీఏఎం), మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) ఆధ్వర్వంలో భా
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు బంజారాహిల్స్లోని బీఆర్ఎస్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస
తెలంగాణ ఉద్యమ త్యాగాలను స్మరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన బిడ్డలను ఆవిర్భావ వేడుకలు ఒకే వేదికపైకి తీసుకొస్తున్నాయని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం �
కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ పోరాటాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందని తుంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం మలేషియాలోని కౌలాలం�
కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటూ 14 ఏండ్లు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచానికి రోల్మోడల్గా తీర్చిదిద్దిన ఘనత తె
BRS Malaysia | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని బీఆర్ఎస్ మలేషియా అధ్యక్షులు మారుతి కుర్మ తెలిపారు.
తెలంగాణ దేవుడు, రాముడు కేసీఆరే అయితే తెలంగాణ లంకాసురుడు రేవంత్ అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ నైజం జై తెలంగాణ అయితే.. రేవంత్ ఇజం న�
తెలంగాణ అవతరణ పండుగను జిల్లా ప్రజలు గుండెల నిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశా
తెలంగాణ ఆవిర్భావ దినం సందర్భంగా సోమవారం శేరిలింగంపల్లిలోని ఎల్లమ్మబండలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి సతీశ్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారికంగా జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథ�