తెలంగాణ రాష్ట్ర సాధన ఘనత అమరులదని, అమరుల త్యాగం వెలకట్టలేనిదని కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో భాగంగా ఆమె ఆదివారం పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అవుతున్న సందర్బంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జూన్ 2, 3 తేదీల్లో నిర్వహించే వేడుకలను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ అవతరణ దశాబ్డి ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి మందమర్రి పట్టణంలో అమరవీరుల జ్యోతి, కొవ్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శనివారం రాత్రి ఏడు గంటలకు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాం�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించార
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని గన్పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డితో పాటు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ బీ సంతోష్ తెలిపారు. శనివారం అదనపు కలెక్టర్ రాహుల్, డీసీపీ అశోక్కుమార్తో కలిసి ఏర్పాట్ల�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. దశాబ్ది వేడుకల్లో భాగంగా అమరులను గుర్తు చేసుకుంటూ భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం �
తెలంగాణ అస్థిత్వం కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరపాల్సింది తెలంగాణ వాదులు తప్ప తెలంగాణ ద్రోహులు కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఉత్
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడానికి ప్రధానకారకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నేడు జాతీయ, అం
ముఖ్యమంత్రి కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేసిన గొప్ప వ్యక్తి అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, రిజర్వాయర్లు ని ర్మించడంతో తెలంగాణలో మం�
కలబడి, నిలబడి, పోరాడి సాధించుకున్న తెలంగాణ పదో వసంతంలోకి అడుగుపెట్టింది. శుక్రవారం గ్రేటర్వ్యాప్తంగా ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. 21 రోజుల పాటు జరిగే దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.