బడ్జెట్ కేటాయింపుల్లో అన్నివర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు విమర్శించారు. 2024-25 బడ్జెట్ అంచనాలు, వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసం రూ.59,231 కోట్ల (20.3 శాతం) ద్రవ్యలోటు (డెఫ�
ప్రజల ఆలోచనలు మారుతుండటంతో కొంతకాలంగా వారి నోటి నుంచి ఒక ప్రశ్న వినవస్తున్నది. ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రశ్న వేయడం వేరు, ధిక్కారపూర్వకంగా ప్రశ్న వేయడం వేరు. ఈ ప్రశ్న ధిక్కారపూర్వకమైనది. అది ‘తన జేబ�
‘పాలిచ్చే బర్రెను అమ్మి దొంగ దున్నపోతును కొనుక్కున్నట్టు’ అయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. మంచి దున్నపోతు అయితే నాగలి దున్నడానికైనా పనికొచ్చేది. కానీ ఈ దొంగ దున్నపోతు మోపులకు మోపులు, మూటలు మేయడానికి తప్�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత మాయ, మోసం, వంచన చేస్తూ ప్రజలను నిలువునా ముంచేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలోనే అధిక మోసపూరిత బడ్జెట్ను ప్రవేశపెట్టడ�
బీసీలకు ఏడాదికి రూ.20 వేల కోట్లు.. ఐదేండ్లకు రూ.లక్ష కోట్లు ఇస్తామని చెప్పి .. ఇప్పుడు కేవలం 3.85 శాతం మాత్రమే బడ్జెట్లో కేటాయించారని.. అందులో కేవలం రూ.5 వేల కోట్లు మాత్ర మే ఖర్చు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం బీసీ�
హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసగించిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. బడ్జెట్లో బీసీలకు, ఎస్సీలకు సరైన కేటాయింపులు చేయలేదని ధ్వజమెత్తారు.
రాష్ట్ర బడ్జెట్లో ఆరు గ్యారెంటీల ఊసేలేదని, ఇది అన్ని వర్గాలను నిరాశ పరిచిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో బడ్జెట్పై మీడియాతో ఆయన మాట్లాడారు.
కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశ�
ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్
ముగ్గురు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిధుల వరద ప్రవహించి అభివృద్ధి పనులు వేగవంతమవుతాయని భావించిన జిల్లా ప్రజలకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి
అంకెల గారడీ బడ్జెట్తో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సూర్యం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సబ్బండ వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆశతో ఎదురుచూసిన అన్ని వర్గాల ప్రజలకు నిరాశ