ఈ ఏడాదిని వ్యవసాయ నామ సంవత్సరంగా ప్రకటించిన సీఎం రేవంత్రెడ్డి.. బడ్జెట్లో కోత పెట్టడం అన్యాయమని తెలంగాణ రైతు సంఘం విమర్శించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, ప్రధాన కార్యదర్శి టీ సా
రాష్ట్ర బడ్జెట్లో మెతుకుసీమకు ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధ్దికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారని, ప్రధాన రంగాలైన సాగునీరు, వ్యవసాయం, రహదారులు, విద్య,వైద్యానికి బడ్జెట్లో పెద్దప
ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో అత్తెసరు నిధులనే కేటాయించింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యంగా ఎంచుకున్న ప్రాజెక్టుకే నిధులను విదల్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిరాశే మిగిలింది. వ్యవసాయ అనుబంధ రంగాలకు గత బడ్జెట్లో రూ.1,674 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో రూ.1529 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ.145 కో ట
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది