KCR | బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన బుధవారం పార్టీ కీలక సమావేశం జరగనున్నది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాకుండా ఇతర రాజకీయ పార్టీలు ఈ సమావేశంపై ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. 2001 ఏప్రిల్ 27న ఆవ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు గ్రేటర్ వ్యాప్తంగా సోమవారం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భ�
‘అవమానాలను భరించి.. పదవులను గడ్డిపోచలా త్యజించి.. ఢిల్లీ పీఠాన్ని కదిలించి తెలంగాణను తెచ్చింది కేసీఆరే’ అంటూ మాజీమంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఆయన ఒక వ్యక్తికాదని, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల భావోద్�
కేసీఆర్కు జేజేలు
ఘనంగా జన నేత జన్మదిన వేడుకలు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
కేక్ కటింగ్లు.. మొక్కలు నాటిన నేతలు
రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ
గుట్టలో కేసీఆర్ పేరు మీద మాజీ మంత్రి జగ�
స్వరాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ త్వరలోనే సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆయన పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉన్నారన్నారు. రాష్ట్రం సాధించాక గోదావర�
కేసీఆర్ కేవలం తనకు మాత్రమే కాదు యావత్ తెలంగాణ జాతికి హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కారణజన్ముడు కేసీఆర్ కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు.
కేసీఆర్ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని చెప్పారు. కేసీఆర్ ది తెలంగాణ ప్రజలది తల్లీబిడ్డల బంధమని తెలిప�
మహావీర్ సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో గిరిజనులు అన్ని రంగాల్లో రాణించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక
తెలంగాణ జాతిపిత, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నట్టు మాజీ �
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేంద్రం దుష్ప్రచారం చేస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. తెలంగాణను అప్పులకుప్పలా మార్చారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్
రాష్ట్రంలో నీటిపారుదల, వ్యవసాయ, పట్టణాభివృద్ధి, రియల్ఎస్టేట్ రంగాలను నాశనం చేసినట్టే రేవంత్రెడ్డి సరార్ విద్యారంగాన్ని సైతం నిర్వీర్యం చేస్తున్నదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహ�
ఈ నెల 19న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. 19న మధ్యాహ్నం 1 గంట నుంచి హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగ�
సీఎం రేవంత్రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మ�