రాష్ట్రంలో పలు శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఒక్కరిని తొలగించినా.. తెలంగాణ ఉద్యమం తరహాలో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.
‘అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేశాం.. మా పని అయిపోయిందని చేతులు దులుపుకోవద్దు.. పార్లమెంట్లో బిల్లు కోసం కేంద్రం వెంటపడి 42% కోటా సాధించాలి.’ అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
శాసనసభను అబద్ధాలకు వేదికగా మార్చి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ నిలిచారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ జాతిపితగా పేరుతెచ్చుకుంటే సీఎం రేవంత్రెడ్డి బూతుపితగా పేరు తెచ్
గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టత, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఈ నెల 17నుంచి 22 వరకు గోదావరిఖని నుంచి ఎర్రవెల్లికి 180 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట
Borla Ram Reddy | తెలంగాణ వ్యాప్తంగా బోర్ల రామిరెడ్డి అంటే తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలో బోర్లు వేసీవేసీ విసిగి వేసారి చివరికి తన ఇంటిపేరునే బోర్ల రామిరెడ్డిగా మార్చుకున్న ఆ రైతు మంగళవారం తెలంగాణభవన్లో క
‘ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దయగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయం ఇచ్చినం. ఆ గడువు చాలు. ఇక చీల్చ
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్లో మ
జనగణనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2023లో పార్లమెంటు ఆమోదించినా జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పట�
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ హయాంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే, రేవంత్రెడ్డి పాలనలో పెట్టుబడులు తరలిపోతున్నాయని బీఆర్ఎస్ నేత పుట్ట విష్ణువర్ధన్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ అస్తిత్వంతో పాటు, జాతి ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ఉద్యమం యాదికి వచ్చింది. అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమం విడనాడాలని ఆనాటి ఆంధ్ర పాలక వర్గా లు, జెలెన్స్కీని అమెరికా అధ్యక్షుడు ట్ర�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.