కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
ప్రధాని మోదీ డైరెక్షన్లోనే సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాబోయే రోజుల్లో స్టేషన్ఘన్పూర్లో ఉప ఎన్నిక రావడం.. మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయమ ని.. అందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం స్టేషన్ ఘన్పూర
తెలంగాణ అభివృద్ధికి అవిరళ కృషి చేసిన నాయకుడు తిరిగి అదే దారిలో ప్రజలకు మార్గదర్శకత్వం అందించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత తరుణంలో తెలంగాణకు అవసరమైన నాయకత్వం ఎవరు అందించగలరన్న ప్రశ్నకు సమాధానం దొరి�
KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ను ప్రజలంతా ఆర్ఎస్ బ్రదర్స్ అని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ రక్షణ కవచంలో రేవంత్ రెడ్డి �
KTR | రేవంత్ రెడ్డి ఇప్పటికైనా రంకెలు వేయడం మానేసి దమ్ముంటే కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మా సవాల్ను స్వీ�
KTR | ముఖ్యమంత్రి అనేటోడు ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్తాడని ఎవరు అనుకోరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కానీ సీఎం రేవంత్ చెప్పి పచ్చి అబద్దాలను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి �
KTR | దేశ ప్రధాని నరేంద్ర మోదీ తలకిందులుగా తపస్సు చేసినా.. రాహుల్ గాంధీ మరో వంద జోడోయాత్రలు చేసినా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గత పదేండ్లలో జరిగిన అభివృద్దిని సాధించలేరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసేందుకు హైదరాబాద్ తెలంగాణ భవన్కు యువత భారీగా తరలివచ్చింది. బుధవారం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరవుతారని మీడియా ద్వారా తెలి�
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్పై ఇంకెన్ని రోజులు తప్పుడు వార్తలు రాసి అసత్య ప్రచారం చేస్తారని ఆ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ అధినేత కే�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం తెలంగాణ భవన్లో ప్రారంభమైంది. అంతకు ముందు ఎర్రవెల్లిలోని వ
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్కు బయల్దేరారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్కు చేరుకుంటారు.