తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతల సమీక్షా సమావేశం అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆదివారంమర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ భవన్లో ఆదివారం బీసీ ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు వివేకానంద్, తలసాని శ్రీనివాస్, ముఠా గ�
కులగణన తప్పుల తడకని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీసీలకు అన్యాయం చేయద్దని, మళ్లీ శాస్త్రీయంగా రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆదివార
‘ప్రభుత్వం ప్రకటించిన కులగణన సర్వే నివేదికలో కులాలవారీగా లెక్కలు ఏవి? లక్షలాది కుటుంబాలను విస్మరించిన ఈ సర్వేకు శాస్త్రీయత ఎక్కడిది? అసలు ఈ సర్వే నివేదిక ఒక తప్పుల తడక’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ
బీఆర్ఎస్ తాజా మాజీ మున్సిపల్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయంగా సన్మానించారు. ఇటీవల కార్పొరేషన్లు, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీ కాలం ముగియగా, శుక్రవారం హైదర�
‘మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదు.. 61 ఏండ్లకు రిటైర్మెంట్ కావడానికి! ప్రజా జీవితంలో రిటైర్మెంట్ అనేది ఉండదు. పదవీకాలం ముగిసిన మున్సిపల్, కార్పొరేషన్ల చైర్పర్సన్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు ప్రజల్లోనే ఉండాల�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమమ్యారు.
షాద్నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్ దంపతులు, వైస్ చైర్మన్ నటరాజ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఇటీవల మున్సిపల్ పదవీకాలం ముగిసిన సందర్భంగా శుక్�
ఐదేళ్ల కాలంలో కొత్తగూడెం, మధిర, వైరా మున్సిపాలిటీల అభివృద్ధికి గత కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేసిందని, ఆ అభివృద్ధే ఇప్పుడు కళ్లముందు కనిపిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం
రామగిరి, హాలియా, భువనగిరి అర్బన్, ఆలేరు టౌన్, నేరేడుచర్ల, జనవరి 31: మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు ఇటీవల ముగియగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇన్నాళ్లు సేవలు అందించిన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస�
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసి న ఆత్మీయ సన్మాన సభకు మంచిర్యాల జిల్లా కు చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తరలివెళ్లారు. మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం ముగిస�
భారత్లోని ప్రముఖ నగరాల్లో పర్యటిస్తున్న స్లోవేకియా దేశ యువకులు మైఖేల్, వైబీరవో బంజారాహిల్స్లోని తెలంగాణభవన్ను గురువారం సందర్శించారు. బీఆర్ఎస్ కార్యాలయమంతా కలియతిరిగి పార్టీ అధినేత కేసీఆర్, తె
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డిది తుగ్లక్ పాలన అని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్రెడ్డి, తుంగ బాలుతో కలిస�