ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగర్ నగరాన్ని గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏండ్ల తరబడి పాలించిన ఆంధ్రా పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధి అంటేనే నిర్లక్ష్యం చేశారు. మున్సిపాలిటీ పన్నులతో చేపట్టిన అ�
రాజన్న సిరిసిల్ల ప్రజలు.. తెలంగాణ ఉద్యమ సారధి సీఎం కేసీఆర్ వెన్నంటే నడిచారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన అధ్యక్షత వహించి
కరీంనగర్ నుంచి మళ్లీ గెలిపిస్తే నగరాన్ని అన్నింటా ఆదర్శంగా నిలిపి మీ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జిని అందుబాటులో
విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ఏపీకి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాల కిందట స్థిరపడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్
శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు ప్రముఖప్రాత పోషించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులుతో ప
సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ
‘నా శ్వాస ఉన్నంత కాలం.. ఈ జన్మ ఉన్నంత కాలం.. సీఎం కేసీఆర్కు, ప్రజలకు నా జీవితాన్ని అంకితం చేస్తా’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రజల దీవెనలతో సిద్దిపేటకు సేవ చేసే అదృష్టం ద�
‘నాకొక్క అవకాశం ఇయ్యండి. మీ బిడ్డగా ఆశీర్వదించాలి. పనిచేసే ప్రభుత్వానికే పట్టంగట్టాలే. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల, తట్టెడు మైట్టెనా పోసిండా చెప్పాలే. పనిచేయని నాయకుడు, ప్రజలను పట్టించుకోని వ్యక్తి మనకు అ�
‘ కాంగ్రెస్ బలహీనవర్గాల వ్యతిరేకి.. ఆ పార్టీలో బానిసలకే సముచిత స్థానం ఉంటది..’ అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేత ఓదెల జడ్పీటీసీ గంటరాములు మండిపడ్డారు. ఆత్మగౌరవం లేని ఆ పార్టీలో ఇక కొనసాగేదీలేదన�
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
వచ్చే నెల 30న నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో దివ్యాంగులు, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తున్నది. ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ �
అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామానికి చెందిన గంగపుత్ర �