Congress | కాంగ్రెస్ పార్టీ మార్చుతున్న రోజుకో రంగును చూసి ఊసరవెల్లి కూడా బిత్తరపోతుంది. తనకు పోటీగా, తన కంటే ఎక్కువగా రంగులు మారుస్తున్న కాంగ్రెస్ అంటే ఊసరవెల్లికి కూడా కంపరమెత్తుతుందేమో అనిపిస్తున్నది ఆ
Congress | కాంగ్రెస్లో సీనియర్ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించే కుట్ర జరుగుతున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల మొదటి జాబితాలో సుమారు 20 మంది సీనియర్ల�
CM KCR | సిద్దిపేట వెతలే తెలంగాణ ఉద్యమానికి పునాది అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘చింతమడకలో ఉన్నప్పుడు.. నా కన్నతల్లికి ఆరోగ్యం దెబ్బతింటే.. మా ఊర్లోని ఒక ముదిరాజు తల్లి కూడా నాకు చనుబాలిచ
సిరిసిల్ల శిగమూగింది. ఆరు గ్యారెంటీలను కాదు.. సారు గ్యారెంటీలనే నమ్ముతామని తేటతెల్లం చేసింది. సిరిసిల్లలో మంగళవారం జరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన జనాన్ని చూస్తే.. మరోసారి కార
‘గులాబీల జెండలే రామక్క’ పాటతో సిద్దిపేట ప్రజా ఆశీర్వాద సభ ఊర్రూతలూగింది. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఇటీవల వచ్చిన ‘గులాబీల జెండలే రామక్క’ పాటను సింగర్ లక్ష్మమ్మ పాడడంతో సభా ప్రాంగణం మొత�
మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోస�
అప్పటివరకు కుటుంబ పెద్దగా.. ఇంటికి ఆదెరువుగా ధైర్యమిచ్చిన వ్యక్తి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు మనిషి దూరమైన దుఃఖం... మరోవైపు అప్పటివరకు బాధ్యతలు మోసిన వ్యక్తి లేకపోవడంతో చుట్టుముట్టే ఆర్థి సమస్యలు. వా�
తెలంగాణ మేమే ఇచ్చామనే కాంగ్రెస్ నాయకులకు ఒకే ప్రశ్న! ఉద్యమాలు రాజుకున్నపుడు తప్ప లేనపుడు ఎన్నడైనా తెలంగాణ మాట ఎత్తారా? మీ రాజకీయ అవసరానికి తప్ప చిత్తశుద్ధితో కొట్లాడారా? ఉప ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓ�
త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని సేవకుడిగా పనిచేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. మండలకేంద్రంలో మల్లికార్జున రైస్మిల్ నుంచి బస్టాండ్ వరకు
ఏ మోహం పెట్టుకుని ఓట్లడుగుతారో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు నిలదీయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
దురాశాపరుల సుదీర్ఘ కాలపు ముట్టడికి విలవిలలాడిన తెలంగాణ, గడిచిన పదేండ్లలో గడియారం ముల్లులా అభివృద్ధి చుట్టూ తిరిగింది. పడిపోతే చూడాలని, మేము ముందే చెప్పామని వాగాలని ఎదురుచూసిన కబోదులందరి దిమ్మతిరిగే ప్
నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుక�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా..
ఆంధ్రా-తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన దామరచర్లలో పారిశ్రామిక రంగం పరుగులు తీస్తున్నది. సహజ వనరులైన నీరు, సున్నపురాయి పుష్కలంగా ఉండడం, సరిపడా భూమి అనుకూలంగా దొరుకడం, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తుం�