వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్ శాసనసభ స్పీకర్గా నియమితులయ్యారు. రాష్ట్ర అసెంబ్లీ మూడో స్పీకర్గా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు ఎమ్మెల్�
తెలంగాణ రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.
రాజ్యాంగాన్ని రచించి అన్నివర్గాలకు హక్కులు ప్రసాదించిన అంబేద్కర్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఉద్బోధించారు. కోరుట్ల కొత్త బస్టాండ్ సమీపంలోని అం�
నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళు లర్పించి, మహోన్నత వ్యక్తి అని సేవలను కొనియాడారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో బాబా సాహెబ్�
అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గిందో లేదో.. అప్పుడే పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. 2024 ఫిబ్రవరి ఒకటితో పాలకవర్గాల గడువు ముగియనుండగా కసరత్తు ముమ్మరం చేసింది.
‘ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే ఓటేసి గెలిపించిన్రు. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. నేను సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోడానికి గర్వపడుతున్న.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు.
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి న�
రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలకు దాదాపు బెర్త్ ఖరారైనట్లే. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కీ�
భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ దశరథ్నాయక్, ఎంపీపీ కమ్లీమోత్యానాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంతోపాటు పరిధిలోని పలు గ్రామాల్లో అంబేద్కర్ వర్ధం�
మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండు, మూడు సార్లు విజయం సాధిస్తే.. చొప్పదండిలో మాత్రం అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతున్నది. 24 ఏండ్లుగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రజా
అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రం రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మ�
33 ఏండ్ల తర్వాత వికారాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనుముల రేవంత్రెడ్డి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.