ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం సీఎం రేవంత్రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని తాండూరు ఆర్టీసీ డిపోలో ఘనంగ�
గురువారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, మంత్రి వర్గంలో ఉమ్మడి జిల్లాకు చోటివ్వకపోవడంపై కేడర్లో అసహనం వ్యక్తమవుతున్నది. ముగ్గురు సీనియర్ నేతలైన వినోద్, వివేక్, ప్రేమ్సాగర్రావులలో.
బీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబ�
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు.
హిళలు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్నది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు అవకాశం కల్పించింది.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశ�
రాష్ట్ర శాసన సభా ఎన్నికలతో రెండు నెలలుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు నాలుగైదు రోజులుగా క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో క్రయ, విక్రయాలు పెరుగుతుండగా, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు కూ�
ప్రతిపక్షహోదాలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కృషిచేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని పుట్టపహాడ్ గ్రామంలో గురుదత్త �
అభివృద్ధి చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం అధ్యక్షతన సమావే�
ఈనెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని యూనియన్ అధ్యక్షుడు బీ వెంకట్రావు యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధి.. 11 డివిజన్లలో విస్తరించి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు జరగబోతున్నాయి. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి.
నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో చేసిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.