గంగాధర, డిసెంబర్ 6: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇక్కడ పీఏసీఎస్ చైర్మన్ దూలం బాలగౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, ఏఎంసీ చైర్మన్ లోకిని ఎల్లయ్య, మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు, సర్పంచులు మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, నేతలు వేముల అంజి, దూలం శంకర్గౌడ్, నాగారపు సత్యనారాయణ, తోట మహిపాల్, వడ్లూరి ఆదిమల్లు, దోమకొండ మల్లయ్య, లింగాల దుర్గయ్య, గడ్డం స్వామి, దూలం బాలగౌడ్, కొలెపాక స్వామి, శ్రీనివాస్, హరిబాబు, అజయ్, ఉన్నారు.