పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం జరిగాయని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. సోమవారం రాత్రి మండల కేంద్రంలో ఇంటింటా ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు, మహిళలు, డప్పుచప్పుళ్ల
18ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలతో తనకు అవినాభావ సంబంధం ఉందని.. కష్టనష్టాల్లో భాగస్వామ్యం అయ్యానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. అవకాశం ఉన్నంత మేరకు చేతనైనంత సాయం చేశానని తెలిప
బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు మంగళవా రం మద్దూర్ మండలంలో పర్యటించి ప్రచారం చేయనున్నారు.
2018లోనే అయిటి పాముల ప్రాజెక్ట్ లిప్ట్ మంజూరు చేయించానని కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం అసత్య ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ప్రజల మద్దతు బీఆర్ఎస్కే ఉందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.
మనోహరన్నను గెలిపించాలె మీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిజేసే నాయకుడు. ఆయనకు భగవంతుడు వ్యాపారాలు, నాలుగు పైసలు ఇచ్చిండు. పది మందికి ఖర్చు పెడుతడు కానీ, పది మందిని ఆగం చేయడు. ఆయన ఎప్పుడు సీఎం దగ్గరికి వచ్చినా.
రాష్ట్రం ఆవిర్భవించడం, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎం కావడం వల్ల తెలంగాణవాసులు సుభిక్షంగా ఉన్నారు. పదేండ్లలో పల్లె, పట్టణ రూపురేఖలు మారిపోయాయి. రైతులు, సబ్బండ వర్గాలు బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని గ్రహించి�
తెలంగాణ రైతన్నపై కాంగ్రెస్ కత్తిగట్టిందా? ఇప్పుడిప్పుడే తెరిపినపడుతున్న వ్యవసాయంతో ముఖం తెల్లగైన అన్నదాతను మళ్లీ ఆగం పట్టించాలనుకొంటున్నదా? కేసీఆర్ను ఎదుర్కొనే క్రమంలో రాష్ట్ర రైతాంగంపై పగ పెంచుక�
‘విద్యార్థి దశ నుంచే ఉద్యమాలు చేశాను. బతుకు దెరువు కోసం లాయర్ వృత్తి చేపట్టాను. పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ ఉద్యమం వైపు నడిచాను. 14 ఏండ్లపాటు కేసీఆర్ వెంట ఉండడంతో ఎన్నో జీవిత, రాజకీయ విషయాలు నేర్చుకున్�
రైతుబంధు పంపిణీని నిలిపివేసిన కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో ఎన్నికల సంఘం రైతుబంధు పంపిణీని నిరాకరించారని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నార�
రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు, మాదిగల సంక్షేమం, అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నందున బీఆర్ఎస్కే అండగా ఉంటూ బీఆర్ఎస్ అభ్యర్థులకే ఓట్లు వేయాలని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది.