రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అధోగతి పాలవుతుందని, కరెంట్తోపాటు రైతుబంధు, రైతు బీమా, పింఛన్ పథకాలు ఆగిపోతాయని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
మరోసారి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆ పార్టీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని కుత్బుల్లాపూర్, గౌరెల్లి, బాచారం, బలిజగూడ, తారామతిపేట, �
కాంగ్రెస్ అంటేనే రైతాంగం ఉలిక్కిపడుతున్నది. కాంగ్రెస్ పాలనలో పడిన ఎడతెరిపి లేని కష్టాలను తల్చుకుని వణికిపోతున్నారు. ఒక వేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. మూడు గంటల కరెంటు..10 హెచ్పీ మోటర్లతో గతంలో మాది
ఒకప్పుడు తుంగతుర్తి నియోజక వర్గం కక్షలు, గొడవలు, రక్తపాతాలకు నిలయంగా ఉండేది. నాడు ఇక్కడి ప్రజల బాధలు పట్టించుకున్న నాథుడు లేడు. కరువు ప్రాంతానికి నీళ్లు తీసుకువచ్చి బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న సోయ
ఈ ఎన్నికలు ఎంతో కీలకమైనవని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేస్తున్న వారిని గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం ఆయన నగరంలోని భగత�
‘ధరణి’ పోర్టల్ను రద్దు చేస్తామన్న కాంగ్రెస్పై రైతు లోకం మండిపడుతున్నది. రైతులకే సర్వ హక్కులు కల్పించిన ‘ధరణి’ని తీసేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ మాకెందుకని రైతాంగం ప్రశ్నిస్తున్నది. ధరణిని ఎత్తేస
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే గుడిసెల కాలనీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 42వ డివిజన్లోని లెన�
రాష్ట్రంలో మరోసారి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన తనను మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రజలను కోరారు
మాది కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం. నాకు ఒకప్పుడు 12 ఎకరాల భూమి ఉండేది. అప్పట్లో ఎన్ని ఎకరాల భూములు ఉన్నా నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేదు. అపుడు ఈ ప్రాంతంలో భూములకు రేట్లు లేవు. ఇరవై ఏండ్ల కింద 12 ఎక
‘ప్రతి సీజన్కు రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి ఏ బాధాలేకుంట, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సాగులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, కరెంట్ కోతలు పెట్టి వేధ
రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పోటెత్తారు. అశేష జనవాహినితో రెండు సభల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. వేలాది మంది ప్రాంగణాల బయట, రోడ్లపై ను�
కాంగ్రెస్ పార్టీ ఇస్తామంటున్న మూడు గంటల కరెంటుతో పంటలెలా పండుతయని రైతులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంటుకోసం ముప్పుతిప్పలు పడ్డామని, ఆహర్నిశలు కష్టపడి సాగు చేసిన పం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మం గళవారం వరంగల్కు సీఎం కేసీఆర్ రానున్నారు. తూర్పు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరు కానున్నారు. ములుగు రోడ్డులోని ఎల్బీ కళాశాలలో హెలిప్యాడ్ను ఏర్పా�
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేండ్ల పాలనలో తుంగతుర్తి నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే కిశోర్కుమార్ తెలిపారు. మిగిలిన ప్రగతిని పూర్తి చేయడానికి తనకు మరోసారి అవకాశం కల్పించి ఈ ఎ�