తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
CPM | కాంగ్రెస్(Congress) పార్టీతో దోస్తీకి సీపీఎం(CPM) పార్టీ గుడ్ బై చెప్పింది. పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేసిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabhadram) ఆరోపించారు. �
Minister Koppula | గతంలో తాగు, సాగు నీరు లేక ధర్మపురి నియోజకవర్గం(Dharmapuri constituency) అల్లాడింది. సీఎం కేసీఆర్ అధకారంలోకి వచ్చాక ధర్మపురి అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్
వాల్మీకులు(Valmiki) రాజకీయంగా ఎదగాలి. వాల్మీకుల అంశాన్ని మొట్టమొదటగా 2007 అక్టోబర్07 వ తేదీన వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో ఉద్యమ నాయకుడు కేసీఆర్దృష్టికి తీసుకుని వచ్చామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి( Min
Minister Vemula | బాల్కొండను సీఎం కేసీఆర్9CM KCR) బంగారు తునక చేశారు. కాళేశ్వరం జలాలతో జిల్లాలను సస్యశ్యామలం చేశారు. మిషన్ కాకతీయ పథకంలో జిల్లాలోని చెరువులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రూ.వెయ్యి కోట్లతో బాల్కొండ నియ�
Sabitha Indra Reddy | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా.. దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి భార్యగా అందరికీ సుపరిచితమే. భర్త మరణానంతరం..అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్�
BJP | స్టేషన్ ఘనపూన్లో బీజేపీ భారీ షాక్ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అపసోపాలు పడుతున్న ఆ పార్టీని ఒక్కొక్కరు వీడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మదాసు వెం�
Hyderabad | ఎల్బీనగర్ చౌరస్తా.. ఒకప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ వలయం. సిగ్నల్ దాటాలంటే అదో ప్రహసనం. ఈ బాధలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. ఇక్కడ అండర్ పాస్, ఫ్లై ఓవర్లు నిర్మించింది.
BJP | బీజేపీ(BJP( గురువారం విడుదల చేసిన మూడో జాబితాను చూసి ఆ పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan reddy) పేరే లేకపోవడంతో బరిను�
V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత
Minister Talasani | అనుమానమే లేదు..78 స్థానాల్లో గెలుస్తాం..మళ్ళీ అధికారంలోకి వస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani )అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సనత్నగర్ నియోజకవర్గంలోని మొండా డివిజన్ సాంబమ�
Shahar Ki Baat | క్రైస్తవ మైనారిటీలను ఏ ప్రభుత్వం గుర్తించలేదు. కేసీఆర్ నిర్ణయం మా ఆత్మగౌరవాన్ని పెంచింది. క్రిస్మస్ వస్తుందంటే పేద క్రైస్తవులు అందరూ చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ల సంతోషాన్ని కేసీఆర్ కానుకలు రెట�