బతుకు బండి సాఫీగా సాగడానికి భార్యాభర్తలిద్దరి జోడి, సరుకుల బండి ప్రయాణం సజావుగా సాగి గమ్యం చేరడానికి జోడెద్దులు ఎంతో అవసరం. అంటే ఏ ప్రయాణానికైనా సరైనజోడి ఉంటే ఇక ఆ పనికి తిరుగే ఉండదు.అలాగే కోట్లాది మంది జ
తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్, మంచినీరు ఇలా అనేక సమస్యలను తీర్చి రాష్ర్టాన్ని అ
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. ‘ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్ల�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పెంబర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే.. టార్చిలైట్ పట్టుకొని పొలాల దగ్గరికి వెళ్లే రోజులు వ స్
అసెంబ్లీ ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ. రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. రోజూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామ�
గత కాంగ్రెస్ పాలనలో పాలమూరు భూముల్లోఎటూ చూసిన రేగుకంప, తంగేడు చెట్లు, రాళ్లు రప్పలతో నిండి దర్శనమిచ్చేవి. నాడు మారుమూల ప్రాంతాలకు బస్సుసౌకర్యం ఉండేది కాదు. పక్క ఊరు వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లాల్చింద�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు. రాష్ట్రం ఏర్పాటు కోసం చావో రేవో అన్న �
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా...బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా...మరో 28 రోజుల్లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మంచే గెలుస్తుందని...చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి త�
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. గురువారం మల్కాజిగిరి , అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం డి�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు తెలుగు నుడికారానికి గుడి కడుతాయి. ఆయన మాటల్లో అచ్చతెనుగు మాటలు, సామెతలు, జాతీయాలు జాలువారుతాయి. సాహిత్య సౌరభంతో గుబాళిస్తాయి. విన్నాకొద్దీ వినాలనిపిస్తాయి. ‘తెలంగాణ కోసం �