Jagadeesh Reddy | రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్ట�
బేగంపేట్ : నూతన సంక్షేమ కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర
నేరుగా దేశరాజధానికి రైలు ప్రధాన జంక్షన్లు, స్టేషన్లలో ఆగదు రాష్ట్ర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం పట్టించుకోని కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీలు పెద్దపల్లి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ – న�
Minister Niranjan Reddy | రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం వెలుగులోకి హ్యాకర్కు డబ్బులిచ్చే క్రమంలో ముగ్గురి అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కొత్త ఆర్థికనేరం సోమవారం రాత్రి వెలుగుచూసింది. క
కరోనా సంక్షోభం తర్వాత కొత్త అవకాశాలు కంపెనీలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్, నవంబర్18 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం తగ్గి సాధారణ పరిస్థి�
ఇప్పటికే గత సీజన్ కంటే అధికంగా వడ్ల సేకరణ కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండకుండా కాంటా తేమ ధాన్యం మాత్రమే ఆరబెట్టేందుకు జాప్యం ధాన్యం కొనడం లేదంటూ బండి అబద్ధాలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంల�
మల్కాజిగిరి, నవంబర్ 12: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వంద శాతం పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రాజు అన్నారు. శుక్రవారం ఇందిరా భవన్లో 17 నుంచి మొబైల
ముగిసిన జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్బాల్ టోర్నీ హైదరాబాద్: జాతీయ సబ్జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన హోరాహోరీ ఫైనల్లో తెలంగాణ 29-26తో రాజస్థాన్ను చి
బడాబాబుల వద్ద భారీగా విదేశీ నిల్వలు కృత్రిమ కొరతతో కార్పొరేట్లకు కాసులు! విద్యుత్తు సంస్థలు అక్కడే కొనేలా ప్లాన్? వర్షాల వల్ల దేశీయంగా తగ్గిన ఉత్పత్తి 20 శాతం పెరిగిన విద్యుత్తు వినియోగం రాష్ర్టాలను అప�
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సదానంద్గౌడ్, పర్వతరెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రోపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్రం (ఎస్టీయూ టీఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా జీ సదానంద్గౌడ్, �
‘అకాడమీ’ స్కాం నిందితుల విచారణ హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో కాజేసిన డబ్బును నిందితులు ఎక్కడకి తరలించారు? ఆ డబ్బుత�