Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ కాంగ్రెస్ జాతీయ విధానమే. రాష్ట్రంలో కరెంటు లేదని ఒక్క రైతు అయినా రోడ్డెక్కాడా? గత కాంగ్రెస్లో కరెంటు కోసం సబ్ స్టేషన్లు ధ్వంసం చేసి రోడ్లమీద రైతులు రాస్తారోకోలు చేశార
NRI | భవిష్యత్ తరాలకు పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి కొనసాగింపుగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తెలంగాణలోనే క
Current | వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు ఘన సత్కారం చేసినా బుద్ధి రావడం లేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ
Free Current | గతంలో కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే కరెంట్ సరిపోతలేదని ధర్నా చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు 3గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గు చేటని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. జిల్లాలోని �
Minister Vemula | సీఎం కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడంటా..? కాంగ్రెస్ వాళ్లు 3గంటలు ఇస్తరట. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేము�
BRS | ఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చూసి పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గంలోని చిట్యాల మండ
MLA Bhaskar Rao | స్వరాష్ట్రంలోనే అన్ని వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లిలో శుక్రవారం మండలానికి చెందిన 125 మందికి �
బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్ నూతన భవనం సోమవారం ప్రారంభమైంది. ఈ సం దర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్
కారు చీకట్లు కమ్ముకున్నప్పుడు చిరుదివ్వె కూడా దేదీప్యమానమై విరాజిల్లుతుంది. చీకటి నిండిన బతుకులకు దారి చూపుతుంది. అసమర్థ పాలకుల చేతిలో కునారిల్లుతున్న దేశానికి దారిచూపే చిరు దివ్వెలా ఆవిర్భవించింది �
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఐకేపీ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో సోమవారం కొనుగోలు కేంద్