సమసమాజ నిర్మాణానికి పునాదులు వేసిన ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలకు భూమి, నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సంక్షేమం పరుగులు పెట్టింది. సమసమాజ నిర్మాణానికి ప్రభుత్వం పునాదులు వేసింది. రాష్ట్రంల
పేదోళ్ల పెద్దకొడుకుగా మారిన కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8, (నమస్తే తెలంగాణ): భోజనం, మందులు, ఇతర చిన్నచిన్న అవసరాల నిమిత్తం ఎదుటివారి సాయం కోసం ఎదురుచూసే ఎంతోమంది వృద్ధులు ఇప్పుడు సీఎం కేసీఆర్ను తమ పెద్�
సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకొన్నా అది సంచలనమే. తాజాగా హరితనిధిని ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటించి, సభ ఆమోదం తీసుకొని, ప్రజాస్వామ్య విలువలను కాపాడారు. కేసీఆర్ ప్రతిపాదన ప్రకారం ఎంపీలు,
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేతో కలిసి నిజాంపేట మాల్లో ప్రారంభంఈ నెల 10 వరకు వేడుకలుప్రతిరోజూ లక్కీడ్రా బహుమతులుబంపర్ డ్రా విజేతకు కారు దుండిగల్, అక్టోబర్ 1: హైదరాబాద్ నిజాంపేటలోని సీఎంఆర్ షాపింగ్ మ�
Hyderabad | తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం నాయకులు కలిశారు. శుక్రవారం నాడు శ్రీనివాస్గౌడ్తో భేటీ అయిన ఈ
న్యూఢిల్లీ: దేశంలోని జిల్లా హాస్పిటల్స్పై నివేదిక రిలీజ్ చేసింది నీతి ఆయోగ్. ఈ డేటా ప్రకారం.. దేశంలో సగటున ఒక జిల్లా హాస్పిటల్లో లక్ష మందికి 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ప్రతి లక్ష మందికి కేవల
TS Lawcet | మూడు, ఐదేండ్ల న్యాయ కోర్సులతో పాటు, ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింపజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఐదు కోర్సులలో తర్ఫీదు ఇచ్చే దిశగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ రెండు, మూడు రోజుల్లో ప్రా�
మర్పల్లి, ఆగస్టు: అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర�
ఈ-సేవ, మీ-సేవకు సంబంధం లేదు మీ-సేవ కమిషనర్ వెంకటేశ్వరరావు వెల్లడి హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఈ-సేవ, మీ-సేవకు దగ్గరి పోలికలు ఉండే పేర్లతో ప్రకటనలు జారీ చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నట్టు మీ-సేవ కమిషన�
లాసెట్ | రాష్ట్రంలోని లా కాలేజీల్లో న్యాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆలస్య రుసుము లేకుండా జూలై 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింద�
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,197 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల 9 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 137 మందికి పాజిటివ్గా తేలింది. 24 గంటల్ల
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో 1,436 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది.ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఉదయం 6 గంటల నుం